అర్హులైన ప్రతి రైతుకూ రుణమాఫీ అందాలని మెదక్ జి ల్లా కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. పంటరుణమాఫీ సమస్యలను నివృత్తి చేసుకోవడానికి ప్రతి మండల కేంద్రంలో బ్యాంకుల వద్ద వ్యవసాయాధికారులతో గ్రీవెన్స్సెల్ �
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి దాశరథి స్ఫూర్తినిచ్చారని, నిజాం కాలంలో ప్రజలు అనుభవించిన కష్టాలను, రైతుల బాధలను తన కవిత్వాలల్లో ప్రతిబింబేంచేలాచేయడమే కాకుండా నిరంకుశ పాలనపై తిరుగుబాటు చేసేలా చైత�
నల్లగొండ జిల్లా సాగర్ ఆయకట్టు ప్రాంత రైతాంగానికి నీళ్లు ఇవ్వకుండా ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్కు నీటిని తరలించుకెళ్తున్నా జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, నలమాద ఉత్తమ్కుమార్రెడ్డిక�
“నేను ఇరవై వేల లోన్ తీసుకున్న.. మాఫీ కాలేదు... నా లోన్ రూ.లక్షలోపే ఉన్నది.. లిస్టులో పేరు రాలేదు...లోన్ రెన్యువల్ చేస్తూ వస్తున్న.. అయినా మాఫీ కాలేదు..అన్ని కరెక్టుగా ఉన్నాయి...ఆఫీసర్లను అడిగితే మాకేం తెల్వద�
రేషన్కార్డును ప్రామాణికంగా తీసుకోవడం లేదని సీఎం రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలంతా ముక్తకంఠంతో చెబుతున్నప్పటికీ.. బ్యాంకులకు వచ్చిన జాబితాలను పరిశీలిస్తే.. ప్రభుత్వం గతంలో విడుదల చే�
Harish Rao | పంటల రుణమాఫీకి రేషన్ కార్డు, పీఎం కిసాన్ నిబంధన అమలు చేస్తున్నారు.. ఈ నిబంధనల వల్ల చాలా మంది రైతులకు రుణమాఫీ కావట్లేదు అని మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర ఆగ్ర�
రుణమాఫీ అర్హుల జాబితాలో కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా కోతలు పెడుతున్నది. రేషన్కార్డు లేని కుటుంబాలకు, ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు, పెన్షన్దారులకు, ఆదాయపు పన్ను చెల్లించే వారికి రుణాన్ని మాఫీ చేయడ
రైతుబీమా పథకానికి అర్హులైన కొత్త రైతుల నుంచి వ్యవసాయ శాఖ దరఖాస్తులు స్వీకరిస్తున్నది. ఆగస్టు 5 వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు రైతుబీమాకు దరఖాస్తు చేసుకోని 18 నుంచి 59 ఏండ్ల వ
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రూ. లక్ష లోపు రుణమాఫీపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మాఫీకి అర్హత ఉండి జాబితాలో పేరు రాని వారు కొందరైతే.. రుణమాఫీ జాబితాలో పేర్లుండి కూడా.. మాఫీ సొమ్ము ఖాతాల్లో పడని వా�
ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి సమీపంలో పెదవాగు ప్రాజెక్టు గండిపడి, కట్టకొట్టుకుపోయిన ఘటనపై మాజీమంత్రి హరీశ్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం వల్ల�