వ్యాపార అవసరాల పేరుతో రైతులు, వ్యాపారుల నుంచి సుమారు రూ.150 కోట్లు వసూలు చేసిన చింతపండు వ్యాపారి (కమీషన్ ఏజెంట్) పరారయ్యాడు. కమీషన్ ఏజెంట్ చేసిన మోసంతో ఆవేదనకు గురైన ఓ వ్యాపారి బెంగతో మృతి చెందాడు.
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన పంటల రుణమాఫీపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రుణమాఫీ దేవుడెరుగు.. వడ్డీ చెల్లించేందుకు రైతులు కొ
కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు గురువ�
సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గమైన వికారాబాద్ జిల్లా కొడంగల్లోనే రైతుల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దుద్యాల మండలంలో ని పలు గ్రామాల్లో ఏర్పాటు చేయనున్న ఫార్మా విలేజ్ కోసం గురువారం చేపట్టిన భ�
రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్పై జిల్లా వాసులు పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. మొన్న కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి పైసా కూడా ఇవ్వకపోవడంతో రాష్ట్ర బడ్జెట్పై గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ, ప్రభుత్వం అంకెల గ
వారం రోజులుగా జిల్లాలో వర్షం కురుస్తున్నది. కౌ టాల మండలంలోని కుంటలు, చెరువులు, ఒర్రెలు, వాగులు, నదులు నిండుగా మారా యి. మండల కేంద్రంలోని ప్రధానరోడ్డు చిత్తడిగా మారింది. వాంకిడి మండలంలో వాగులు, వంకలు ఉధృతంగా
బడ్జెట్లో రూ. 17,700 కోట్లను దళితబంధు కోసం కేటాయించిన గత ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఆరోపించారు. ఈ బడ్జెట్లో దళితబంధు ప్రస్తావన �
KCR | కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్పై బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బడ్జెట్ను చూస్తుంటే ఇది రైతు శత్రువు ప్రభుత్వం అన
ఎన్నికల ముందు రూ.2లక్షల రుణమాఫీకి హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కొర్రీల మీద కొర్రీలు పెడుతూ అన్నదాతలను అవస్థల పాల్జేస్తున్నది. రుణమాఫీ అవ్వని రైతులు తమకు ఎందుకు ప్రభుత్వం లబ్ధి చేకూరలేదో తెల�
కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లా రైతాంగానికి అన్యాయం చేస్తున్నది. ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ అంటూ ఎన్నికల ముందు హామీనిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత విడతల వారీగా రుణాలను మాఫీ చేస్తూ దగా చేస్తున్నది.