కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రుణమాఫీ ప్రక్రియపై రైతుల్లో అదే అయోమయం కొనసాగుతున్నది. తొలి దశలో లక్ష రూపాయల లోపు పంట రుణాలను మాఫీ చేశామని, రెండో దశ మాఫీ ప్రక్రియను మొదలు పెడుతున్నామని రాష్ట్ర ప్రభుత్వం
రైతుల శ్రేయస్సును విస్మరించిన 2024-25 బడ్జెట్ను సవరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 31న జిల్లా, మండల కేంద్రాల్లో బడ్జెట్ ప్రతులను దగ్ధం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది.
పంట రుణమాఫీ విషయంలో న్యాయం చేయాలని నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం మంగళ్పాడ్కు చెందిన రైతు మాల పెద్దులు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్కు విజ్ఞప్తి చేశాడు. సోమవారం గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను, త
రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నదానికి, క్షేత్రస్థాయిలో అమలవుతున్నదానికి పొంతన లేకుండా పోతున్నది. తొలివిడతకు మించి రెండో విడత రుణమాఫీలో కోతలు పెడుతున్నట్టు తెలుస్తున్నది. అర్హుల సంఖ్యను
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రుణమాఫీ గందరగోళంగా మారింది. బ్యాంకుల్లో రూ. లక్ష లోపు రుణం తీసుకున్న అనేక మంది పేర్లు జాబితాలో లేకపోవడం ఆందోళన కలిగిస్తున్నది.
Siddipet | సిద్దిపేట : రైతుల సాగు కోసం(Cultivation water) తక్షణమే ప్రభుత్వం మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ల ద్వారా ఒక్కో టీఎంసీ చోప్పున కూడవెళ్లి, హల్దీవాగుల్లోకి నీటిని విడుదల చేయాలి. లేని పక్షంలో వచ్చే నెల 2 లేదా 3న రాజీ�
Crop Loans | ఈ నెల 30న రెండో విడుత రుణమాఫీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో అసెంబ్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. రెండో విడతలో భాగంగా రూ. లక్ష
రూ.లక్షలోపు రుణాలు తీసుకున్న రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం గొప్పలకు పోతున్నా.. క్షేత్రస్థాయి లో వేల మంది రైతులకు ఇంకా మాఫీ కాలేదని తెలుస్తున్నది.
రాష్ట్ర రైతాంగ శ్రమను సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీకి తాకట్టు పెడుతున్నాడని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. స్మార్ట్ మీటర్ల పై సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీ వేదికగా అసత్యా లు మాట్లాడారని విమర్శి�
రుణం తీసుకోకున్నా.. రుణమాఫీ అయినట్టు మెసేజ్లు రావటంతో రైతులు అవాక్కయిన ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణ్ఖేడ్ డివిజన్ పరిధిలో చోటుచేసుకున్నది.నాలుగైదు రోజలుగా రైతులు నిజామాబాద్లోని నాందేడ్వాడ యూనియ
ఈ ఫొటోలో ట్రాన్స్ఫార్మర్ వద్ద నిల్చుండి చూస్తున్న వారు రైతులు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం గొర్రెపల్లి గ్రామానికి చెందిన ఈ 100 కేవీ కెపాసిటీ గల ట్రాన్స్ఫార్మర్ ఈ ఒక్క నెలలోనే రెండు సార్లు కాలిపో�
వ్యవసాయంపై ఒక మంత్రికీ అవగాహనలేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జీ జగదీశ్రెడ్డి విమర్శించారు. ఆంధ్రా బాసుల మోచేతి నీళ్లు తాగి న వీళ్లకు తెలంగాణ గురించి ఏం తెలుసని నిలదీశారు.
జిల్లాలో ఈ ఏడాది పత్తి సాగు అంచనాలను మించలేకపోయింది. 2.63 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతదని వ్యవసాయ శాఖ అంచనా వేయగా.. 2.41 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగైంది. ఇక ఆశించిన మేర వర్షాలు కురవకపోవడం..