దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించడం లేదనే చందంగా మా రింది రైతుల పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల ముందు సీఎం రేవంత్రెడ్డి రైతులకు రూ. రెండు లక్షల పంటరుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చాడు.
అన్నదాతను ఆదుకోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసింది. రైతు ఏ కారణంచేతనైనా మృతి చెందితే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి రైతుబీమా పథకాన్ని 2018లో ప్రవేశపెట్టింది.
పంట రుణమాఫీ పథకం ద్వారా జిల్లాలో 74,756 రైతు కుటుంబాలకు సంబంధించిన రూ.442 కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసిందని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ తెలిపారు.
పంట రుణమాఫీ ద్వారా అర్హులైన ప్రతి రైతు ప్రయోజనం పొందేలా బ్యాంకర్లు, వ్యవసాయాధికారులు అన్నదాతలకు తోడ్పాటునందించాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు ఆదేశించారు.
ధాన్యం కొనుగోళ్లలో రూ.1100 కోట్లకుపైగా చేతులు మారినట్టు ఆరోపణలు ఉన్నాయని, దీనిపై ప్రశ్నిస్తే ప్రభుత్వం పారిపోయిందని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. మంగళవారం సభ నుంచి వాకౌట్ అనంతరం ఆయన మీడియా పాయ�
ధాన్యానికి రూ. 500 బోనస్ చెల్లింపు, కొత్త రేషన్ కార్డులు, ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు తదితర అంశాలపై మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, మాజీ మంత్రి గంగుల కమలాకర్ మధ్య సభలో వాగ్వాదం చోటుచేసుకుంది. గతంలో కొనుగో�
మొన్న లక్ష లోపు పంట రుణాలన్నీ మాఫీ చేస్తున్నామన్నారు.. క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే వేలాది మంది రైతులకు మాఫీ వర్తించలేదు. తాజాగా మలి విడుతలో రూ.లక్షన్నర లోపు రుణాలు మాఫీ చేస్తున్నట్లు సీఎం రేవంత్రెడ్డి
కాంగ్రెస్ సర్కారు అమలు చేస్తున్న రుణమాఫీ గందరగోళంగా మారింది. ప్రభుత్వం చెప్పిన దానికి.. ఆచరణలో జరుగుతున్న దానికి పొంతన కరువైంది. లక్ష, లక్షా యాభైవేలలోపు లోన్ తీసుకున్న రైతులు లక్షల్లో ఉంటే.. మాఫీ మాత్రం
రెండో విడుత రుణమాఫీ జాబితాను చూస్తే.. రైతుల అనుమానాలు నిజమే అనిపిస్తున్నాయి. మొదటి విడుత మాదిరిగానే.. రెండో విడుతలోనూ ప్రభుత్వం భారీగానే కోత విధించినట్లు గణాంకాలను చూస్తే అర్థమవుతున్నది.
రెండో విడత పంటరుణమాఫీ అంతా గందరగోళంగానే ఉన్నది. మొద టి విడత ఎలా ఉందో రెండో విడత కూడా అలానే ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం కొర్రీలు పెట్టి రెండో విడతలో కూడా చాలామంది రైతులకు పంటరుణమాఫీ కాలేదు.
వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలమట్టం తగ్గింది. రైతుల బోర్లలో అనుకూలంగా నీళ్లు రాక మడులు తడవక నాట్లు వేయడం ఈ సంవత్సరం రైతులకు గగనంగా మారింది. నాట్లు వేసేందుకు అనుకూలమైన కార్తెలు గడుస్తుండగా నేటికీ