రైతులకు వ్యవసాయం ద్వారా ఆదాయాన్ని పెంచేందుకు ఓ రోడ్మ్యాప్ను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సోమవారం పార్లమెంటులో ప్రకటించారు. ఎగుమతి చేయడమే లక్ష్యంగా ఉండే 100 హార్టికల్చర్ క్లస్టర్�
Niranjan Reddy | రాష్ట్రంలో రుణమాఫీ కానీ రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. లక్ష కానీ, లక్షన్నరలోపు కానీ బ్యాంకులో రుణం తీసుకొని ఉండి, మీకు రుణమాఫీ జరగకపోతే ఈ 8374852619 వాట్సప్ నంబర్కి మీ వివరాలు పంపాలని మాజ�
Niranjan Reddy | తెలంగాన రాష్ట్రం కోసం జరిగిన మలిదశ ఉద్యమానికి కేంద్ర బిందువు తెలంగాణ వ్యవసాయం అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు. వ్యవసాయానికి కావాల్సిన సాగునీరు, కరెంట�
Shivraj Singh Chouhan : కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రైతుల ప్రాణాలను బలిగొన్నారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాజ్యసభలో పేర్కొన్నారు.
జనగామ జిల్లా పాలకుర్తి రైతు సేవా సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు శనివారం బారులు తీరారు. మండలంలోని పలు గ్రామాల నుంచి 500 మంది రైతులు ఉదయమే సహకార సంఘం వద్దకు తరలివచ్చి లైన్లో నిలబడ్డారు.
గతంలో భూమి మ్యుటేషన్ కోసం ఆ తహసీల్దార్కు అడిగినంత ముట్టజెప్పాడు. అయినా పని కాకపోవడంతో కలెక్టరేట్కు ప్రజావాణిలో వెళ్లి దరఖాస్తు ఇవ్వడంతో మ్యుటేషన్ పూర్తయి, పట్టా పాస్బుక్ వచ్చింది.
జిల్లాలో రుణమాఫీ జాబితా తప్పుల తడకగా మారింది. పలు బ్యాంకులు ప్రభుత్వానికి ఇచ్చిన రుణాలు తీసుకున్న రైతుల జాబితాతో రైతులు అటు వ్యవసాయ కార్యాలయాల చుట్టూ, ఇటు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లిలో ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి భూసర్వే చేయడానికి శనివారం గ్రామానికి వచ్చిన అధికారులను భూములు కోల్పోతున్న రెడ్డిపల్లి, చిన్నచింతకుంట రైతులు అడ్డుకున్నారు.
రైతులకు యూరియా కష్టాలు మొదలయ్యాయి. వరి, పత్తి, మక్కజొన్న, జొన్న తదితర పంటలకు మొదటి దఫాలో వేయాల్సిన యూరియా బస్తాల కోసం రైతులు ఫర్టిలైజర్ షాపుల చుట్టూ తిరుగుతున్నారు.
రూ.లక్షన్నర లోపు రుణాలు మాఫీ చేసున్నామన్న ప్రభుత్వ ప్రకటనతో రైతాంగం సంబురపడింది. అయితే, రుణ విముక్తి లభించిందని సంబురపడిన అన్నదాతలకు ఊహించని షాక్ తగిలింది.
రైతు రుణమాఫీ గందరగోళంతో రైతులు ఇక్కట్లు పడుతున్నారు. అర్హత ఉన్న రుణమాఫీ కానీ వారు రూ.లక్ష రుణమాఫీకి కేవలం పదివేలలోపు రుణమాఫీ అయిన వారు పంటల సీజన్లో పొలాలను బీడులుగా పెట్టుకొని బ్యాంకుల చుట్టూ చెప్పులర�
విజయ డెయిరీకి పాలు పోసే పాడి రైతుల కష్టాలు రెట్టింపయ్యాయి. పాల బకాయిలు రూ.కోటికి పైగా పేరుకు పోయాయి. పదిహేను రోజులకోసారి బిల్లులు చెల్లించాల్సిన ప్రభుత్వం.. నాలుగు నెలల నుంచి పైసా విదల్చలేదు.