నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం అర్గుల్కు చెందిన రైతు కుంట రాజేశ్ (30)కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వ్యవసాయాన్ని నమ్ముకుని జీవిస్తున్నాడు. పంట దిగుబడి సరిగా రాక.. పెట్టుబడి డబ్బులు మీదపడి రాజే�
మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు రుణమాఫీ సెగ తగిలింది. గురువారం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కేశవపట్నం రైతు వేదికలో జరిగిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీకి ఎమ్మెల్యే హాజరు కాగా.. రుణ
రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి భూములు ఇవ్వబోమని రైతులు తేల్చిచెప్పారు. భూములు కోల్పోతున్న తమకు భూమికి భూమి ఇవ్వాలని, లేకపోతే బహిరంగ మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రుణమాఫీ కాని రైతులంతా జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్కు ఫిర్యాదులు చేస్తున్నారు. రెండు విడతల్లో రుణమాఫీ కాని వారంతా గ్రీవెన్స్సెల్ బాట పట్టారు. అన్ని ఆర్హతలు ఉన్నా తమకు రుణమాఫీ ఎం�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ సర్కారు అడవిబిడ్డల సంక్షేమానికి పెద్దపీట వేయగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వారి అభివృద్ధి గురించి పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ప్రధానంగా వ్యవసాయంపై ఆధ�
నరంలేని నాలుక.. ఏదైనా మాట్లాడొచ్చు! కానీ కాగితాల మీద రాతలు, అంతకుమించి ప్రజాక్షేత్రంలో రాజకీయ పార్టీ చేసిన వ్యాఖ్యలు ప్రజల మదిలో రికార్డవుతాయి. నాడో తీరుగ నేడో రీతిగ మాట్లాడటం కాంగ్రెస్ పార్టీకే చెల్లి�
గ్రీవెన్స్ సెల్ల ఏర్పాటుతో రైతులకు ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. రైతులు రుణమాఫీని పొందే విధంగా ఉపయోగపడుతుందని ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్ ద్వారా ఎలాంటి ఉపయోగం లేదని రుణమాఫీ రాని రైతులు మండిపడుతు
రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారాన్ని తిరుమలగిరి(సాగర్) మండలం నుంచి మొదలు పెడుతామని రాష్ట్ర రెవెన్యూ ప్రిన్సిపల్ కార్యదర్శి, భూ పరిపాలన చీఫ్ కమిషనర్ నవీన్మిట్టల్ అన్నారు. మండలంలోని చింతలపాలెంలో భూ �
కూరగాయల సాగును ప్రోత్సహించే లక్ష్యంతో కేసీఆర్ సర్కారు గత యాసంగి వరకు ములుగులోని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ సెంటర్ నుంచి ప్రతి సీజన్లో రైతులకు మిరప, టమాటా నారు రాయితీపై అందించింది. అయితే ఈ సారి మొక్కల
భూ తగాదాలు రైతుల బలి కోరుతున్నాయి. గోడు వినే నాథుడు లేక.. కష్టాలు తీర్చే నాయకుడు కనిపించక దిక్కుతోచనిస్థితిలో క్షణికావేశంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కుటుంబసభ్యులను రోడ్డునపడేస్తున్నారు. నెల
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో తమ్మిడిహట్టి బరాజ్ పనులను త్వరలో ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం పిప్రిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించ�
Harish Rao | ఖమ్మం జిల్లాలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడటం దురదృష్టకరమని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ఖమ్మం రూరల్ మండలం జాన్పహాడ్ తండాకు చెందిన రైతు ఏలేటి వెంకట్రెడ్డి మృతి బాధాకరమని ఆవేదన �
Minister Thummala | వానకాలం సీజన్ రైతుభరోసా (రైతుబంధు) పెట్టుబడి సాయం పంపిణీపై ప్రభుత్వం చేతులెత్తిసినట్టే కనిపిస్తున్నది. పెట్టుబడి సాయం ఇప్పట్లో ఇవ్వలేమని, ఆలస్యమవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు