ఎన్నికలకు ముందు రూ.రెండు లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చాక మాట మార్చింది. ముందేమో డిసెంబర్ 9న రుణమాఫీ అని చెప్పి తేదీలు మార్చుకుంటూ వచ్చిన సీఎం రేవంత్రె�
రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) నిర్మాణానికి అవసరమైన భూముల సేకరణ కోసం రైతులను ఎలాగైనా ఒప్పించాలని సీఎం రేవంత్రెడ్డి గత నెలలో కలెక్టర్లను ఆదేశిస్తే.. వచ్చే నెల రెండో వారం చివరినాటికి ఈ భూసేకరణ ప్�
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు అనగానే కేసీఆర్ గుర్తుకు వస్తారు. ఎందుకంటే ఏండ్ల తరబడి సాగిన వీటి నిర్మాణంపై దృష్టి సారించిన ఆయన 10 ఏండ్లలో ఎన్నో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు నీరందించార�
రాష్ర్టాభివృద్ధికి అవసరమైన నిధులను ప్రపంచబ్యాంకు నుంచి సమకూర్చుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. ఇటీవల అమెరికా పర్యటనలో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో సమావేశమయ్యామని తెలిపారు. రాష్ర్టాభివృ
బెండ రైతులు దిగులు చెందుతున్నారు. మార్కెట్లో బెండకాయకు ధర లేకపోవడం.. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో చేనునే వదిలేస్తున్నారు. మార్కెట్ లో కేజీ బెండకాయకు కనీసం రూ.10 కూడా పలకడం లేదన
రైతులను మోసగించిన సీఎం రేవంత్రెడ్డి వారికి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ఎన్నారై విభాగం వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం డిమాండ్ చేశారు. మాజీ మంత్రి హరీశ్రావును రాజీనామా చేయాలంటూ సీఎం రేవంత్�
రైతు రుణమాఫీలో కాంగ్రెస్ మార్క్ మాయాజాలం స్పష్టంగా కనిపిస్తున్నది. నిజానికి రైతులకు మాఫీ చేసే రుణ మొత్తం పెరిగితే అర్హుల సంఖ్య కూడా పెరగాలి. కానీ, కాంగ్రెస్ మార్క్ రుణమాఫీలో అర్హుల సంఖ్య భారీగా తగ్గ
వరంగల్ జిల్లాలోని పలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్)లో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. రైతు రుణమాఫీని అమల్లోకి రావడంతో పలువురు కార్యదర్శులు, సిబ్బంది అవినీతి వెలుగులోకి వస్తున్నద
కేసీఆర్ సర్కారు హయాంలో తెచ్చిన ధరణి పోర్టల్ దశాబ్దాల భూసమస్యలకు దారిచూపింది. దీనిని అభాసుపాలు చేసేందుకు కాంగ్రెస్ సర్కారు తీవ్రంగా కష్టపడుతున్నది. భూ సమస్యల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించక
దశాబ్దాలుగా ఆ రెండు గ్రామాల సరిహద్దుల్లో ఉన్న భూములకు రైతులు వెళుతున్నారు. గుట్టలుపోను... చదును ఉన్న చోట సాధ్యమైనంత వ్యవసాయం చేస్తున్నారు. డొంక మార్గమో... రైతులు సమిష్టిగా వదులుకున్న దారో... నిన్నటిదాకా వాళ
రంగారెడ్డి జిల్లా ఏర్పడక ముందు నిర్మించిన ఇందిరాసాగర్.. అంటే 1980లోనే అందుబాటులోకి వచ్చిన నీటి వనరుకు ఇప్పుడు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఎగువన రావిర్యాల నుంచి వరద నీరు వచ్చి చేరడంతో వందల ఎకరాల ఆయకట్టుక�
ప్రాజెక్టు కోసం మా భూములు కోల్పోయాం.. మా కండ్ల ముందు నుంచి నీళ్లు వెళ్తున్నాయి.. మా చెరువులు నింపకుండా ఇతర ప్రాంతాలకు తరలించుకుపోతున్నారు.. కాంగ్రెస్ సర్కారు రీడిజైన్తో మాకు తీరని అన్యాయం చేసింది.. మాకు �