అందరికీ రుణమాఫీ చేశామని ఓ పక్క కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుండగా.. మాకు మాఫీ వర్తించలేదు మహాప్రభో! అంటూ రైతాంగం గగ్గోలు పెడుతున్నది. మొదటి, రెండు విడుతల్లోనూ పేరు రాని రైతులు మూడో విడుత జాబితా
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నియోజకవర్గంలోని నల్లగొండ మండలం రెడ్డి కాలనీ అతిచిన్న గ్రామం. 365 మంది ఓటర్లు ఉన్నారు. ఈ గ్రామ పరిధిలో బట్టబోతుల గూడెం ఉంటుంది. ఇక్కడ పూర్తిగా వ్యవ�
రైతుల రుణమాఫీ డబ్బు ఎగ్గొట్టాలనే దురాలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి విమర్శించారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం కందగట్ల గ్రామంలో ఓ కార్యకర�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం చింతల్తండా ఓ మారుమూల పల్లె. 85 కుటుంబాలున్న ఈ గ్రామంలో అందరూ రైతులే. గ్రామ పరిధిలో 160 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి. వారిలో కేవలం 35 మందికే కాంగ�
ఆయన యువరైతు చదివింది పీజీ అయినా వృత్తి వ్యవసాయమే. ఉద్యోగ అర్హత పరీక్ష కాదు కదా.. కనీసం దరఖాస్తు కూడా చేయలేదు. అయినా రేవంత్ సర్కారు ఘనకార్యంలో ఆయనకు ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తింపు లభించింది. సీన్ కట్ చేస్�
ప్రభుత్వ నిబంధనల మేరకు రూ. 2 లక్షలకుపైగా రుణం ఉన్న రైతులు ముందు అదనపు సొమ్ము చెల్లించాలని, ఆ తర్వాతే రైతుల అర్హతను బట్టి రుణమాఫీ చేస్తామని ఆదివారం పత్రికా ప్రకటనలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు త
రుణమాఫీని పూర్తిగా అమలు చేయని సీఎం రేవంత్రెడ్డి భేషరతుగా రైతులకు క్షమాపణ చెప్పాలని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ డిమాండ్ చేశారు. ఏ గ్రామానికి వెళ్లినా 30 నుంచి 40 శాతం మంది రైతులకు మించి రు�
రుణమాఫీలో కాంగ్రెస్ సర్కారు రైతులను మోసం చేసిందని, అందరికీ అని చెప్పి కొందరికే వర్తింపజేశారని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం
శంకరపట్నం మండలం కన్నాపూర్లో ఒక్కో రైతుది ఒక్కోగాధ. ఎవరిని కదిలించినా రుణమాఫీ వెతలే వెలికి వస్తున్నాయి. ఈ ఊళ్లో ఒక్కరికి కాదు.. ఇద్దరికి కాదు.. 400 మందికి పైగా రైతులు రుణమాఫీకి నోచుకోలేదు. ప్రభుత్వం పెట్టిన �
పంటలు పండక, అప్పుల తీరక మనస్తాపంతో కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకున్నది. ఎస్సై సురేశ్ కథనం ప్రకారం.. వేలేరు మండలం శాలపల్లికి చెందిన దామెర అనిల్ కుమార్ (31) గ్రామంలో ఐద�
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని కేవలం 45 శాతం మంది రైతులకే రుణమాఫీ చేసి చేతులు దులుపుకున్నదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ఒక ప్రటకనలో విమర్శించారు.
‘ఎన్నికలకు ముందు రూ. 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెసోళ్లు చెబితే నమ్మినం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్యాయం చేసిన్రు. అన్ని అర్హతలున్నా రుణాలు మాఫీ చేయలేదు. నమ్మిన పాపానికి నట్టేట ముంచిన్
రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధ్వజమెత్తారు. రుణమాఫీని ఎగ్గొట్టి వారి జీవితాలతో చెలగాటమాడుతున్నదని విమర్శించారు.
Minister Ponguleti | రాష్ట్రవ్యాప్తంగా రైతు రుణమాఫీకి( Loan waiver) రూ.19వేల కోట్ల నిధులు మంజూరు చేశామని, మరో రూ.12వేల కోట్లు త్వరలోనే మంజూరు చేసి త్వరలోనే రైతులందరికీ రుణమాఫీని పూర్తి చేస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర