జిల్లాలో రుణమాఫీ సంబురం ఒక్క రోజుకే పరిమితమైనది. రూ.లక్ష రుణమాఫీకి సం బంధించి ఒక్క రోజే రైతుల బ్యాంకు ఖాతా ల్లో మాఫీ డబ్బులను జమచేయగా..ఆ తర్వా త ఆ ప్రక్రియ నిలిచిపోయింది.
గత డిసెంబర్ 9న చేయాల్సిన రూ.2 లక్షల రుణమాఫీని ఏడు నెలలు ఆలస్యం చేసి.. రూ.31 వేల కోట్ల మాఫీ అని గొప్పలు చెప్పి.. తీరా రూ.6 వేల కోట్లు విదిల్చి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయా
చెరుకు రైతులకు తెలియకుండా వారి పేరిట రుణాలు తీసుకున్న గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం అన్నదాతలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పింది. బైబ్యాక్ ఒప్పందాల ముసుగులో రైతుల సమ్మతి లేకుండానే వారి పేరిట బ్యాంక�
రైతుల ఆందోళనలపై సుప్రీంకోర్టు బుధవారం కీలక వ్యాఖ్యలు చేసింది. డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తున్న రైతులకు, ప్రభుత్వాలకు మధ్య విశ్వాసం లోపించినట్టు కనిపిస్తున్నదని అభిప్రాయపడింది. రైతుల సమస్యల పరిష్కా�
బ్యాంకుల్లో రూ.లక్షలోపు రుణాలున్న రైతులందరి ఖాతాల్లో మాఫీ సొమ్ము జమ చేశామని ఈ నెల 18న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాంగ్రెస్ కార్యకర్తల రుణమాఫీ సంబురాలు కూడా అట్టహాసంగా జరిగాయి. అదే రోజు రైతు వేదికల వ
కొత్త బడ్జెట్లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్లు కేటాయించారు. వ్యవసాయ రంగంలో పరిశోధనలు, సాగు ఉత్పాదకత పెంచడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం లక్ష్యాలతో నిధుల కేటాయింపులు చేసినట్టు ఆర్థిక మ�
కామారెడ్డి జిల్లాలో అసలు రుణాలే తీసుకోని రైతులకు రుణమాఫీ జరిగినట్టుగా మెసేజ్లు రావడంతో రైతులు నిర్ఘాంతపోయారు. రామారెడ్డి, సదాశివనగర్, మాచారెడ్డి, గాంధారి మండలాల్లోని వందలాది రైతులకు రుణమాఫీ జరిగినట�
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ జాబితాలో పేర్లు వచ్చిన రైతుల కంటే రానివారు సగం మంది ఉన్నట్లు కనిపిస్తున్నది. దీంతో వారంతా సొసైటీలు, బ్యాంకులు, రైతువేదికల వద్దకు క్యూ కడుతున్నారు.
జిల్లాలో కొన్ని రోజులు గా విస్తారంగా కురుస్తున్న వర్షాలు పంటలకు ప్రాణం పోస్తున్నాయి. జూలై రెండో వారం వర కు నల్లటి మబ్బులే కనిపించినా చినుకు జాడలే క పనులు ముందుకు సాగకపోవడంతో రైతులు దిగాలుచెందారు.
పంట రుణాల మాఫీ ఏమో కానీ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అసలు రుణాలే తీసుకోని రైతులకు మాఫీ అయినట్లు ఫోన్లకు మెసేజ్లు రావడంతో అతిపెద్ద స్కామ్ బయటపడింది.
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం కొత్తపేటకు చెందిన రైతు ఆంజనేయులుకు రుణమాఫీ అమలైంది. రుణమాఫీకి ప్రభుత్వం నిర్దేశించిన కటాఫ్ తేదీ గత డిసెంబర్ 9 నాటికి ఆ రైతుకు అసలు, వడ్డీ కలిపి రూ.90,879 మాఫీ అయింది.