రాష్ట్ర సాధనకు ఎన్నో పోరాటాలు చేసి జైలు జీవితం గడిపి తెలంగాణను సాధించుకున్నామని.. కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ అధికారంలోకి వస్తామని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. తె లంగాణకు కేసీఆర్ నాయకత్వమే శ్ర�
నాయకులు, కార్యకర్తలు అందరూ సమష్టిగా పనిచేస్తే భవిష్యత్ అంతా మనదేనని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దని, అందరికి అందుబాటులో ఉంటామని, ఏ కార్యకర
రెండ్రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న చింతకాని మండలం ప్రొద్దుటూరుకు చెందిన రైతు బోజెడ్ల ప్రభాకర్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని పలు రాజకీయపక్షాలు ముక్త�
సీతారామ ప్రాజెక్టును మరో ఏడాదిన్నరలో పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గోదావరి జలాల నిల్వకు ఎక్కడా రిజర్వాయర్ లేని కారణంగా 10 నుంచి 12 టీఎంసీల నిల్వ సామర్థ్యం గల ఒక పెద్ద రిజర్వ
రైతు బాగుంటేనే దేశం ప్రగతిపథంలో పయనిస్తుందని, కాంగ్రెస్ పాలనలో మళ్లీ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని బీఆర్ఎస్ ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో పేరొన్నారు.
వానకాలం పంటల సాగుకు రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని వెంటనే అందజేయాలని రైతులు కోరారు. చెన్నారావుపేట మండలంలోని అమీనాబాద్ పీఏసీఎస్, నెక్కొండ సొసైటీలో రైతు భరోసాపై మంగళవారం అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వ
మృగశిర కార్తె పోయి ఆరుద్ర కార్తె నడుస్తున్నది. మరో మూడు రోజుల్లో పెద్ద పుశాల కూడా వస్తున్నది. నైరుతి రుతు పవనాలు ఈసారి ముందే వచ్చినా.. ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో భారీ వర్షాలు పడలేదు. మే నెలలో దంచికొట్టిన �
అన్నం పెట్టే రైతు ఆనందంగా ఉండాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవ సాయ సహకార సంఘ భవనంలో ఏర్పాటుచేసిన రైతు భరోసా పథకంపై రైతుల నుంచి అభిప్రాయాల సేకరణ క�
రైతులకు భరోసా కల్పించేందుకు నిర్వహించే కార్యక్రమంలో వారే లేకపోవడంతో తూతూమంత్రంగా ముగించారు. మండలంలోని చీటకోడూర్ రైతు వేదికలో సోమవారం అధికారులు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.
‘కంచె చేను మేస్తే కాసేవారేరి’ అన్న చందంగా మారింది జిల్లాలో పౌరసరఫరాల సంస్థ అధికారుల తీరు. ఏటా రైతులు సాగు చేసిన ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో కొనుగోలు చేసి మిల్లర్లకు పంపిస్తారు. క్వింటాలు ధాన్�