రాష్ట్రంలో కూరగాయల ధరలు దడపుట్టిస్తున్నాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల మందగమనం, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గిపోవడం కూరగాయల దిగుబడులపై తీవ్రంగా ప్రభావం చూపించింది.
తెలంగాణ రాకముందు కరెంట్ కష్టాలు చెప్పలనవికాదు. ఎప్పుడు వస్తదో ఎప్పుడు పోతుండెనో కూడా తెలిసేది కాదు..దీంతో రైతులు, చిరువ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా విద్యుత్ ఆధారిత పరిశ్రమలు మూతపడే పరి�
రైతులకు దీర్ఘకాలికంగా నికర ఆదాయం ఇచ్చే పంట ఆయిల్పాం సాగు అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో ఆయిల్పాం సాగును వచ్చే ఐదేళ్లలో ఆయిల్ఫెడ్ 5 లక్షల ఎకరాల్లో విస్తరణకు ప్
పెండింగ్లో ఉన్న పాల బిల్లులను వెంటనే చెల్లించాలని పాడి రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బిల్లులను విడుదల చే యాలని కోరుతూ శుక్రవారం మండలంలోని బో యిన్పల్లి వద్ద కల్వకుర్తి-జడ్చర్ల ప్రధాన రహదారిపై
ప్రధానిగా నరేంద్రమోదీ మూడోసారి పదవి చేపట్టినా రైతాంగ సమస్యలపై అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ నేత జగ్జీత్సింగ్ దలైవాలా విమర్శించారు.
కేసముద్రం విలేజ్ గ్రామంలోని రైస్ మిల్లుల్లో సివిల్ సప్లయ్, విజిలెన్స్, టాస్క్ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు రూ.30కోట్ల విలువైన ధాన్యం మాయమైనట్లు అధికారులు గుర్తించారు.
వర్ధన్నపేటలో నకిలీ వరి విత్తనాలు కలకలం సృష్టించాయి. నకిలీని అరికట్టేందుకు అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మార్కెట్లో వాటి క్రయవిక్రయాలు జరుగుతూనే ఉన్నాయి.
గోదావరి కరకట్టను కొత్త డిజైన్తో నిర్మించనున్నట్లు పంచాయతీ రాజ్, గ్రామీణ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క తెలిపారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం సమీపంలో దెబ్బతిన్న గోదావరి కరకట్�
Sitarama Project | ఉమ్మడి ఖమ్మం జిల్లా వరప్రదాయిని సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతం కావడంతో.. జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలు, రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
‘సమైక్య పాలనలో అరకొర విద్యుత్తుతో ఆగమైనం. రాష్ట్రం రాకముందు కరెంటు కోతలతో ఇబ్బందులు పడ్డాం. రెండు, మూడు గంటల కరెంటుతో పనులు సక్కగ నడ్వకపోతుండే. కేసీఆర్ వచ్చినంక పదేండ్లు నిరంతర విద్యుత్తుతో పండుగలా ఎవు
సీతారామ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద నిర్మించిన పంప్హౌస్ ట్రయల్ రన్ విజయవంతమైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బీడు భూములను సస్యశ్యామలం చ�
కోయిల్సాగర్కు జూరాల నుంచి కృష్ణాజలాలు వస్తుండటంతో గురువారం ప్రాజెక్టు నీటిమట్టం 15 అడుగులకు చేరింది. కోయిల్సాగర్ నిల్వ సామర్థ్యం 32.5 అడుగులు కాగా.. 17.5 ఫీట్లకు నీరు చేరితే షెట్టర్లను తెరుస్తారు.
తెలంగాణ రాకముందు రాత్రి, పగలు తేడా లేకుండా కరెంట్ కోతలుండేవి. రాత్రింబవళ్లు బావులకాడికి పోయి చేన్లకు నీళ్లు పారిచ్చేటోళ్లం. పంటలు ఎండిపోతుంటే ధర్నాలు కూడా చేసినం. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక ఆ పరిస్థితి
భూ తగాదాలతో రైతును హత్య చేసిన ఘటన రామాయంపేట మం డలం లక్ష్మాపూర్ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన రైతు రాగుల అశోక్(50) ఉదయం పొలం వద్దకు వెళ్లాడు.