రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా కింద ఇచ్చే పెట్టుబడి సాయాన్ని రూ.15 వేలకు పెంచాలని రైతులు స్పష్టం చేశారు. అది కూడా పంటలు సాగు చేసే సమయాని కన్నా ముందే డబ్బులు ఖాతాల్లో వేయాలని కోరారు.
గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినట్లుగా రైతులందరికీ పంటల పెట్టుబడి సాయం అందించాలని రైతులు అభిప్రాయపడ్డారు. అలాగే షరతులు, నిబంధనలు లేకుండా పాత పద్ధతి ప్రకారం రైతులందరికీ రైతు భరోసా ఇస్తేనే బాగుంటుందని తమ ఆల�
కాంగ్రెస్ నేతల నోట రైతుబంధు మాట ‘రైతులకు భరోసా కల్పించాలి.. అర్హులందరికీ పథకాన్ని వర్తింపజేయాలి.. నిబంధనలు విధించొద్దు.. సాగు మొదట్లోనే సాయం అందాలి.. పదెకరాల్లోపు రైతులను, ఐటీ కడుతున్న వారిని సైతం అర్హుల�
రైతుబంధుపై మంత్రివర్గ సబ్కమిటీ వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల నుంచి కూడా అభిప్రాయాలు సేకరించాలని నిర్ణయించింది. ఈ మేర కు మంగళవారం జరిగిన రైతునేస్తంలో రైతుల అభిప్రాయాలు కూడా తీసుకోవాలని భావించిం ది.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధర భారీగా పెరిగింది. మంగళవారం తేజ రకం మిర్చి రూ. 19,300, వండర్హాట్ రకం మిర్చి క్వింటాల్కు రూ. 18 వేలు, 341 రకం మిర్చి రూ. 17 వేల ధర పలికింది.
‘పెట్టుబడి సాయం పెంచి ఇస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం ఎకరానికి రూ.15వేలు ఇవ్వాలి, గత కేసీఆర్ సర్కారు ఎలా అయితే అదునుకు ఆసరా అయిందో అదే విధంగా జూన్ మొదటివారంలోనే బ్యాంకు అకౌంట్లో వేయాల’ని మెజార�
ఎప్పుడూ పాలనా వ్యవహారాలతో బిజీగా ఉండే జనగామ కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ రైతులతో మమేకమయ్యారు. మంగళవారం ఉదయం జనగామ మండలం గానుగుపహాడ్ రైతువేదికలో ‘రైతునేస్తం’ కార్యక్రమానికి వెళ్లి వస్తున్న ఆయన మార్�
కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినట్టుగానే సీజన్ ప్రారంభానికి ముందే రైతుభరోసా ఇవ్వాల్సిందేనని రైతులు తేల్చిచెప్పారు. పంటలు వేసి, కోతకు వచ్చే దశలో ఇస్తే ఏం ప్రయోజనమని, సకాలంలో అందితేనే ఫలితం ఉంటుందని తెలిపారు.
రైతు భరోసా విధానాలు, నూతన నిబంధనలపై రైతుల అభిప్రాయాలను సేకరించేందుకు మంగళవారం దుబ్బాక రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ అధికారులు తూతూమంత్రంగా మమా అనిపించారు.
అర్హులైన రైతులందరికీ ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తుందని వీడియో కాన్ఫరెన్స్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు రైతులతో అన్నారు. మంగళవారం రామాయంపేట పట్టణంలోని రైతువేదికలో నిర్వహించిన రైతుక�
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని హుగ్గెల్లి రైతు వేదికలో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డివిజన్ వ్యవసాయాధికారి భిక్షపతి, జహీరాబాద్ నియోజకవర్గంలోని ఆయా మండలాల వ్యవసాయాధికారులు ప్�
హుస్నాబాద్లోని రైతు వేదికలో మంగళవారం జరిగిన సమావేశం లో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సీఎం రేవంత్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు రైతుల అభిప్రాయాలు సేకరించారు.
రైతు భరోసాకు ఆంక్షలు వద్దని, పది ఎకరాల్లోపు రైతులందరికీ రైతుభరోసా ఇవ్వాలని రైతులు అభిప్రాయపడ్డారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా కొండాపూర్లో ప్రభుత్వం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో రైతులు అభిప్రాయ