రైతు సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మంగళవారం రాయపోల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గంలోని ఆయా గ్రా మాల్లో ఉన్న ఆగ్రో
రైతుభరోసాపై రైతుల అభిప్రాయ సేకరణ కోసం అధికారులు మంగళవారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. సిద్దిపేట మండల పరిధిలోని మిట్టపల్లి రైతువేదికలో జరిగిన సమావేశంలో రైతులు అధికారులకు అభిప్రాయాన్ని తెలిపారు.
వరద కాలువపై కారు రివర్స్ తీస్తుండగా అదుపుతప్పి పక్కనున్న కుంటలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ రైతు మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మం డలం పడిగెల్ గ్రామానికి చెందిన రైతు గాదేపల్లి రమేశ్ (55)కు భా�
పదేండ్ల కేసీఆర్ పాలనలో నిర్విఘ్నంగా విద్యుత్ సరఫరా అయ్యేది. ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడిన కరెంటు ఇబ్బందులను స్వరాష్ట్రంలో కేసీఆర్ పరిష్కరించిండు. రెప్పపాటు కూడా కరెంటు కోత లేకుండా చూసిండు. రైతులకు, ఇండ�
యా దేశంల లేనట్ల సీఎం కేసీఆర్ సారు ఎవుసానికి 24 గంటల కరెంట్ను ఫ్రీగా ఇచ్చిండు. రైతులు మంచిగుండాలె.. పంటలు బాగా పం డాలె.. అని ఎన్నెన్నో చెప్పిండు.. చేసిండు. కరెంట్ పోవుడనేదే లేకుండా చేసిండు. ఇప్పుడేమో ఇష్టమొ�
కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామానికి చెందిన గోవర్ధన్రెడ్డి విజయ డెయిరీ ఆధ్వర్యంలో గ్రామంలో నిర్వహిస్తున్న పాల సేకరణ కేంద్రానికి పాలు పోస్తున్నాడు. వ్యవసాయంతోపాటు పాడి పరిశ్రమ నిర్వహిస్తూ వచ్చిన డబ్బు
కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్లీ కరెంట్ కష్టాలు ప్రారంభమయ్యాయి. ఎప్పుడుపడితే అప్పుడు కరెంట్ తీస్తున్నారు. దీంతో కార్పెంటర్ పని కొనసాగడం లేదు. ప్రస్తుతం మా కులవృత్తి వడ్రంగి పని కరెంట్పైనే ఆధారపడి ఉంటు
సంగారెడ్డి జిల్లాలో ఏటా పంటసాగు పెట్టుబడి పెరుగుతూనే ఉన్నది. దుక్కులు దున్నటం మొదలుకుని విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల ధరలు, కూలీల ధరలు, పంటనూర్పిళ్ల ధరలు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. దీంతో రైతులుపై పెట్టుబ�
మే నెలలో కురిసిన వర్షాలకు కొంతమంది రైతులు విత్తనాలు వేశారు. ఇప్పుడు వర్షాలు ముఖం చాటేయడంతో ఆ విత్తనాలు మొలకెత్తే పరిస్థితి లేక రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
‘సమైక్య రాష్ట్రంలో కారుచీకట్లను చూశాం...స్వరాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ సర్కారు వెలుగులు తీసుకొచ్చిండు. ఇండ్లు, పొలాల్లో 24గంటలపాటు కోతలు లేని కరెంటు ఇచ్చిండు. పదేండ్ల పాలనలో ప్రజలకు కరెంటు రంది లేకుం�
శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకూ ఉమ్మడి ఖమ్మం జిలాల్లో వర్షం కురిసింది. మరికొన్ని చోట్ల ఆదివారం రాత్రి దాకా కూడా పలు మోస్తరు వర్షం కురిసింది. ఇంకొన్ని చోట్ల మోస్తరు జల్లులు పడ్డాయి. ఎట్టకేలకు వ�
కాంగ్రెస్ పాలన అంటేనే కరెంట్ కష్టాలు ఉంటాయి. పదేండ్ల కిందటి వరకు కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోసం ఎన్నో కష్టాలు పడ్డాం. పగలు, రాత్రి తేడా లేకుండా పొలాల వద్ద కరెంట్ కోసం పడిగాపులు కాసినం. తెలంగాణ ఏర్పడి బ�
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో ఆదివారం భారీ వర్షం కురిసింది. వారం నుంచి వర్షాలు లేక రైతులు దిగాలు చెందుతున్న క్రమం లో భారీ వర్షం కురవడంతో రైతులు సంబురపడుతున్నారు.
జనగామ జిల్లా దేవరుప్పులలో ఎస్ఎస్ -39 ట్రాన్స్ఫార్మర్ను ఆదివారం యుద్ధ ప్రాతిపదికన ట్రాన్స్కో అధికారులు బిగించారు. దేవరుప్పులలో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి 15 రోజులైనా అధికారులు పట్టించుకోకపోవడంతో ర