వ్యవసాయంలో మొక్కల ఎదుగుదలకు అవసరమైన పోషకాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకునేందుకు భూసార పరీక్షలు కీలకం. పరీక్షల ఫలితాల ఆధారంగానే నేలసారంపై అవగాహన వస్తోంది. దానికి అనుగుణంగా రైతులు పంటలు సాగు చేస్తూ..
‘స్వరాష్ట్రం వచ్చినప్పటి నుంచి పదేండ్ల కాలంలో కరెంట్కు ఢోకా లేదు. 2014కు ముందు అరకొర విద్యుత్తు సరఫరాతో అన్నదాతలు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అప్పటి ప్రభుత్వాలు ఎవుసానికి ఆరేడు గంటల కరెంట్ మాత్రమే �
విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి లో గురువారం చోటుచేసుకున్నది. ఎస్సై వంశీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు వాలేరు ప్రకాశ్ (40) ఎకరం ప�
KCR | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటి రంగంలో ఎన్నో సవాళ్లను అధిగమించి, చివరి ఎకరా వరకు నీళ్లందించేందుకు కృషి చేశారు. ఆ ఫలితాలను తెలంగాణ ప్రజలందరూ కళ్లారా చూశారు.
వ్యవసాయంతోపాటు లాభదాయకమైన పాడిపరిశ్రమ, కోళ్లు, చేపల పెంపకం,ఆయిల్ పామ్, తోటల పెంపకం వంటి వాటిపై రైతులు దృష్టిసారించి ఆర్థికంగా వృద్ధి సాధించాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. పట్టణంలోని కళాభారత�
వానాకాలం మొదలైనప్పటికీ వర్షాలు లేక ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లుగా పంటల సాగు దాపురించింది. వ్యవసాయ శాఖ సాగు అంచనాలను సిద్ధం చేసింది. నిజామాబాద్ జిల్లాలో 5.39లక్షల ఎకరాల్లో పంటల సాగు ఉంటుందని పేర్కొనగా ఇం
‘తెలంగాణ రాష్ట్రం రాకముందు వచ్చీరాని కరెంట్తో అరిగోసపడ్డం. ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడుపోతుందో తెలియక ఇబ్బందులు పడ్డాం. పంటలకు నీళ్లు పారించేందుకు సకాలం లో కరెంట్ ఉండక వ్యవసాయం ఆగమైంది. రాత్రిపూట పొలాల వ�
ప్రభుత్వం పాలబిల్లులు వెంటనే చెల్లించాలని కోరుతూ మండలకేంద్రంలోని పోశమ్మ చౌరస్తాలో బుధవారం విజయ పాడి రైతులు ఆందోళన నిర్వహించారు. అదేవిధంగా రోడ్డుపై పాలు పోసి నిరసన వ్యక్తం చేశారు.
పాడి రైతులు రోడ్డెక్కారు. విజయ డెయిరీ పాలు కొనుగోలు చేసినా రెండు నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో ఆగ్రహం వ్యక్తంచేశారు. నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండల కేంద్రంలోని పోచమ్మ చౌరస్తాలో బుధవారం ధర్�
గంపెడాశలతో రైతన్నలు వానకాలం సాగు పనులు మొదలుపెట్టారు. కురిసిన వర్షంతో హలం పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. కొందరు ఇప్పటికే విత్తనాలు విత్తి గుంటుక కొడుతుండగా.. ఉత్సాహంగా కూలీలు కలుపు తీసే పనిలో నిమగ్నమయ్యార�
వరుణుడు కరుణించాడు. వాన జాడలేక ఇటు రైతులు, ప్రజలు అల్లాడుతూ వేయికళ్లతో ఎదురుచూస్తున్న వేళ బుధవారం సాయంత్రం చిరుజల్లులతో మొదలైన వర్షం వారిలో సంతోషం నింపింది.
అభివృద్ధి పనులను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించి ముందుకు రావాలని కడ ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి, ఆర్డీవో శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మండలంలోని అప్పాయిపల్�
వచ్చీపోయే కరెంట్తో అన్నదాతలు అరిగోస పడుతున్నరు. రోజుకు ఐదారు సార్లు పోవడం.. లో వోల్టేజీతో స్టార్టర్లు, మోటర్లు కాలుడు.. డీపీలు పేలిపోవడం సర్వసాధారణమైంది. ఉదయం 5 నుంచి సాయంత్రం 5 గంటల దాకా కరెంట్ ఇస్తున్న �
రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) నిర్మాణంతో సాగు భూములను కోల్పోయి రోడ్డున పడుతున్నామని, సాగుకు అనుకూలంగా లేని భూముల్లో నుంచి రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతూ బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో �