కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటంగా తలపట్టిన ‘ప్రజావాణి’ ప్రజలకు పరిష్కారం చూపడం లేదు. ఎంతో ఆశతో కొందరు హైదరాబాద్కు వెళ్లి మరీ గోడు వెల్లబోసుకున్నా కనీస స్పందన లేకపోవడంతో వారిలో ఆవేదన వ్యక్తమవుతోంది.
గ్రామాల్లో పాలన అస్తవ్యస్తంగా సాగుతోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. ఏడు నెలల నుంచి పంచాయతీ కార్మికులకు, మధ్యాహ్న భోజనం వండే కార్మికులకు జీతాల్లేవన్నారు. పంచాయతీ కార్య�
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టనున్న రైతు భరోసా పథకం తమకు మేలు చేసేలా ఉండాలని రైతులు ముక్త కంఠంతో కోరారు. రైతు భరోసా పథకం అమలు తీరు, విధి విధానాలపై అభిప్రాయాలు కోరుతూ ఆదివారం జిల్లాలోని వివిధ సింగిల్విండోల
సిద్దిపేట జిల్లాలోని ధూళిమిట్ట, నంగునూరు మండలాల్లో కొన్ని రోజులుగా ఇసుక అక్రమ దందా మూడు ‘పూలు..ఆరు కాయలు’ అన్న చందంగా సాగుతోంది. ఇసుక అక్రమ దందాను అడ్డుకోవాల్సిన అధికారులు తమకేమీ పట్టదన్నట్లు వ్యవహరిస్�
గ్రామాల్లో వ్యవసాయ రంగానికి అనుబంధంగా పాడి పరిశ్రమ మీద ఆధారపడి ఎంతోమంది రైతులు తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. పాలకేంద్రాల్లో రోజూ పాలు పోసి నెల నెలా బిల్లులు తీసుకొని ఉపాధి పొందుతున్న పాడి రైతులకు రె�
రైతు భరోసా పథకంపై వ్యవసాయాధికారులు రైతుల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. జిల్లా పలు సొసైటీల్లో ఆదివారం మహాజన సభలు నిర్వహించగా.. అధికారులు రైతుల అభిప్రాయాలను సేకరించి, వివరాలను నమోదు చేసుకున్నారు.
వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న రైతులందరికీ ప్రభుత్వం రైతుభరోసా అందించాలని మండలంలోని రైతులు కోరారు. రైతుబంధు పథకానికి సంబంధించి అధికారులకు సలహాలు, సూచనలు అందజేశారు.
మండలంలోని చెరువు శిఖం భూములను కొందరు దర్జాగా ఆక్రమించుకుంటున్నారు. కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులను బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకంలో భాగంగా కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి చే
వరి సాగులో నారుమడి యాజమాన్యం కీలకమైనది. నారు బాగుంటేనే పంట బాగుంటుంది. విత్తనాల ఎంపిక నుంచి నారుమడి దశ వరకు జాగ్రత్తలు తీసుకుంటే ఆపైన తెగుళ్ల బెడద, ఇతర సమస్యలు దరిచేరవని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.
రైతాంగాన్ని కాంగ్రెస్ సర్కారు నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చిందని, రైతు భరోసాపై స్పష్టత ఇవ్వాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి డిమాండ్ చే శారు. ఆదివారం వెల్దండలో ఏర్పాటు చేసిన విలేకరుల
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శనివారం ప్రారంభమైన వాన ఆదివారం రాత్రి దాటినా ధార తెగకుండా కురుస్తూనే ఉంది. కొన్ని మండలాల్లో తేలికపాటి, మరికొన్ని మండలాల్లో మోస్తరు, ఇంకొన్ని జిల్లాలో భారీ వర్షాలు కురిసింది.
రైతుభరోసా అమలు కోసం సహకార సంఘాల్లో రైతుల నుంచి స్వీకరించిన సలహాలు, సూచనలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తామని ఖమ్మం డీఏవో విజయనిర్మల అన్నారు. మండలంలో చింతకాని,
రాష్ట్రంలో కూరగాయల ధరలు దడపుట్టిస్తున్నాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల మందగమనం, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గిపోవడం కూరగాయల దిగుబడులపై తీవ్రంగా ప్రభావం చూపించింది.
తెలంగాణ రాకముందు కరెంట్ కష్టాలు చెప్పలనవికాదు. ఎప్పుడు వస్తదో ఎప్పుడు పోతుండెనో కూడా తెలిసేది కాదు..దీంతో రైతులు, చిరువ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా విద్యుత్ ఆధారిత పరిశ్రమలు మూతపడే పరి�