కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న అనంతగిరి రిజర్వాయర్లో భూము లు కోల్పోయిన రైతులకు పునరావాసం, పునర్నిర్మాణ (ఆర్అండ్ఆర్) ప్రయోజనా లు కల్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. తీర్ప�
Medha Patkar's Agitation | గుజరాత్లోని సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ కారణంగా నిర్వాసితులైన కుటుంబాలకు పునరావాసం కల్పించాలని సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ డిమాండ్ చేస్తున్నారు. దీని కోసం గత వారం రోజులుగా ఆమె ఆందోళన చే�
తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఆరు గంటల కరెంట్ అది కూడా రెండు విడుతలు లేదంటే మూడు అదీ కాకపోతే నాలుగు విడుతల్లో సరఫరా అయ్యేది. అరకొరగా వచ్చే కోతల కరెంట్తో పంటలు సరిగా పండక, పారిన మడులే మళ్లీ పారి రైతులు అరి�
ఈ ఏడాది పత్తి సాగుచేస్తున్న రైతులకు ఆదిలోనే హంసపాదు ఎదురయ్యేలా కన్పిస్తోంది. ఈ తొలకరిలో ముందుగానే కొద్దిపాటి వర్షాలు కురిశాయి. దీంతో తిరుమలాయపాలెం మండలంలోని పలు గ్రామాల్లో రైతులు పత్తి విత్తనాలు నాటార
‘తెలంగాణ రాష్ట్రం రాకముందు వచ్చీరాని కరెంట్తో అరిగోసపడ్డం. ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియక ఎన్నో ఇబ్బందులు పడ్డం. ముఖ్యంగా పంటలకు నీళ్లు పెట్టేందుకు సకాలంలో కరంటు ఉండక వ్యవసాయం ఆగమైంది. రాత్రి�
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ అంతటా గృహ, వ్యవసాయ రంగంలో నిరంతరం విద్యుత్ వెలుగులు విరజిమ్మాయి. కానీ కాంగ్రెస్ పాలనలో కరెంట్ కట్కటతో రైతన్నలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మళ్లా ఎన్కటి రోజులు దాప�
కాలం కలిసివచ్చినా చేతిలో కాసులు లేక సంగారెడ్డి రైతులు ఇక్కట్లు పడుతున్నారు. వానకాలం సీజన్ ప్రారంభంలోనే వర్షాలు బాగా కురుస్తున్నాయి. విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు రైతులు చేతుల్లో పైసలు లేవు. దీంతో రైతుల�
మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. వానాకాలంలో ఎండలకు దీటుగా వాటి ధరలు సైతం సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. రూ.500 వెచ్చిస్తే కానీ ఇంటికి సరిపడా కూరగాయలు రావడం లేదంటే అతిశయోక్తి లేదు. ఆకుకూరలు, కా�
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు గడిచినా ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తూ కేసీఆర్ ప్రభుత్వంపై కాకిలెక్కలు చెబు తూ అబద్ధపు ప్రచారం చేస్తుందని ఎఫ్డీసీ మాజీ చైర్మన్, గజ్వేల్ నియ
కరెంట్ కోతలను నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లాలో ప్రజలు, రైతులు విద్యుత్తు సబ్స్టేషన్ను ముట్టడించారు. కొన్ని రోజులుగా అప్రకటిత విద్యుత్తు కోతలు విధిస్తుండటంతో ఆగ్రహానికి గురైన జనం మంగళవారం తలమడుగు మండ�
జోగుళాంబ గద్వాల-వనపర్తి జిల్లాల సరిహద్దులో నిర్మించిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కుడి కాల్వ దెబ్బతిన్నది. డ్యాం నుంచి నీటి విడుదల సమయంలో కాల్వకు గండ్లు పడినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్�
ఈ సీజన్లో సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ శాస్త్రవేత్తలు అంచనా వేసినా.. జిల్లాలో మా త్రం ఆశించిన స్థాయిలో వానలు కురవడంలేదు. నగరాల్లో భారీగా కురుస్తున్న వర్షం.. గ్రామీణ ప్రాంతాల్లో ఉండడంల�
నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అసలే జూన్ నెల వచ్చిందంటే అన్ని వర్గాల ప్రజలు భయపడుతున్నారు. ఒక వైపు రైతులు పంటల పెట్టుబడి ఖర్చులు, మరో పక్క పిల్లల చదువుల కోసం ఫీజులు, బుక్కులు,
డబ్బులు ఇవ్వకుండానే భూమిని రిజిస్ట్రేషన్ చేసుకొని ఓ వృద్ధుడిపై పోలీస్ అధికారి తన జులుం చూపిస్తున్నాడు. ఆరోగ్యం సహకరించకపోవడంతో తనకున్న భూమిని అమ్మి దవాఖానలో చూపించుకుందామనుకుంటే ఇబ్బందులకు గురిచే�