పొలాల వద్ద మోటర్లకు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడంలో అధికారుల నిర్లక్ష్యం వహించడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. మూడు నెలల క్రితం డీడీలు కట్టినా పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. కామారెడ్డి మండ�
తను సాగుచేస్తున్న వ్యవసాయ భూమిలో వేసిన మక్కజొన్న విత్తనాలు మొలకెత్తలేదని ఓ కౌలు రైతు ఆవేదనతో సోషల్ మీడియాలో పెట్టిన వీడియో వైరల్గా మారింది. వివరాల్లోకి వెళితే..
గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే కోసం తమ భూములు ఇచ్చేది లేదని టేకుమట్ల, చిట్యాల, మొగుళ్లపల్లి మండలాల రైతులు భూపాలపల్లి కలెక్టర్ భవేశ్ మిశ్రాకు తెగేసి చెప్పారు. పంట భూములే తమకు జీవనాధారమని, తమను ఇబ్బంది పెట�
‘తమ గ్రామాలకు విద్యుత్ సౌకర్యం లేదు. కారు చీకట్లోనే కాలం వెళ్లదీస్తున్నాం. పంటలు పండించుకోవడానికి ఇంకా డీజిల్ మోటర్లను వినియోగిస్తున్నాం. విద్యుత్ సౌకర్యం కల్పించి మా ఊళ్లల్లో వెలుగులు ప్రసాదించండ�
హైవేల నిర్మాణం పేరుతో వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న తమ భూములను లాక్కోవద్దని హెచ్చరిస్తూ భూమి కోల్పోతున్న రైతులు ఆందోళనకు దిగారు. తమకు తెలియకుండా వచ్చి సర్వే చేయడం ఏమిటంటూ ప్రశ్నించారు.
ఈనెల 18న 17వ విడత పీఎం కిసాన్ నిధులు జమ చేయనున్నట్టు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. వారణాసిలో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ రూ.20 వేల కోట్ల నిధులను విడుదల చేస్తారని తెలిపారు.
వానాకాలం ప్రారంభమైంది. పంటల సాగుకు రైతాంగం సన్నద్ధమైంది. ఇప్పటికే దుక్కి దున్ని విత్తనాలు వేసుకునే పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. అయితే, సీజన్ ఆరంభంలోనే అందాల్సిన రైతుబంధు సాయం ఇంకా అందకపోవడంతో అన్నదా�
ఆరుగాలం కష్టపడి పండించిన రైతులకు మిల్లర్లు, సివిల్ సప్లయ్ అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. మిల్లర్లు, అధికారులు కలిసి రైతులను నిలువునా దోపిడీ చేస్తున్నారు. ధాన్యం విక్రయించి నెల రోజులు అవుతున్నా డబ�
వానకాలం సీజన్ ప్రారంభమైనా రైతుల చేతిలో పైకం లేదు. ప్రభుత్వం రైతుబంధు స్థానంలో రైతుభరోసా పేరుతో పెట్టుబడి సాయం అందిస్తామని ప్రకటించినా ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయలేదు. దీనికితోడు ప్రభుత్వ
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలిచి చేయూతనందిస్తున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తమ ప్రభుత్వం నుంచి వారికి అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు.
అప్పు చెల్లించలేదని రైతు భూమిలో ఎర్రజెండాలు పాతిన సర్కారు తీరుపై రైతాంగం కన్నెర్ర చేసింది. ప్రభుత్వంతోపాటు సహకార బ్యాంకు వైఖరిని నిరసిస్తూ శుక్రవారం రైతులు ఆందోళనకు దిగారు.
రైతుభూమిలో ఎర్రజెండాలు..! అయితే వీటిని పాతింది ప్రభుత్వమే. పంట రుణాల వసూలుకు కర్కశంగా వ్యవహరిస్తున్న బ్యాంకర్లు.. రైతులను దారుణంగా అవమానిస్తున్నారు. తాజాగా ఓ రైతు అప్పు చెల్లించలేదని అతడి భూమిలో సహకార బ్�
రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామంటూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. తొలుత డిసెంబర్ 9నే చేస్తానని నమ్మబలికి.. ఆ తర్వాత తేదీలు మార్చుకుంటూ వచ్చింది. ఇటీవలి లోక్సభ ఎన్నికల సమయంలోనూ హామీని మళ్�