వ్యవసాయ రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్న ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం తాజాగా మరో 8 రకాల నాణ్యమైన వరి, మక్కజొన్న, రాగి, సజ్జ, జొన్న వంగడాలను విడుదల చే సింది.
కూలీల కొరత, ఖర్చు, సమయం ఆదా చేసుకునేందుకు ఓ రైతు వినూత్న యంత్రాన్ని ఉపయోగిస్తున్నాడు. దీంతో ఏడుగురు చేయాల్సిన పనిని ఒక్క యంత్రమే చేస్తున్నది. డోంగ్లీ మండలంలోని లింబూర్ గ్రామ శివారులో సోయాబీన్ విత్తడాన
వానాకాలం ప్రారంభంతోనే రైతులకు కష్టాలు మొదలయ్యాయి. అష్టకష్టాలతో యాసంగి సీజన్ను దాటుకొని ముందుకు వచ్చిన కర్షకులకు మరోసారి ఉపద్రవం ముంచుకొస్తోంది. వర్షాకాలం మొదలై మూడు వారాలు కావొస్తున్నప్పటికీ వర్షాల
నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినా ఆశించిన వానల్లేక ఇటు రైతులు, ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. పలుచోట్ల అడపాదడపా కొద్దిపాటి వర్షం కురుస్తుంటే మరికొన్ని చోట్ల ఎండవేడి హడలెత్తిస్తోంది.
వానమ్మ...వానమ్మ.. వానమ్మా.. ఒక్క సారన్నా వచ్చిపోవే వానమ్మా.. అని పాడుకునే పరిస్థితులొచ్చాయి రైతన్నలకు. పది రోజులుగా వరుణుడు పత్తా లేకపోవడంతో రైతులు ఆకాశం వంక ఆశతో ఎదురు చూస్తున్నారు.
విద్యార్థులు విద్యాబుద్ధులు అందించే ఆ బడి పశువులకు కొట్టమైంది. సెలవుల్లో అయితే ఏకంగా నిలయంగా మారుతోంది. ఉపాధ్యాయుల పట్టింపులేకపోవడం.. పక్కింటి పాడి రైతుకు వరంగా మారింది. పాఠశాల ఉన్నప్పుడు విద్యార్థులత�
ఈ ఏడాది వానకాలం సీజన్ ప్రారంభంలో కురిసిన వర్షాలతో రైతులు ముందుగానే పత్తి విత్తనాలు పెట్టారు. భారీగా కురిసిన వర్షాలకు విత్తనాలు పెట్టిన రైతుల్లో ప్రస్తుతం వర్షాలు కురవకపోవడంతో కలవరం మొదలవుతున్నది. సాగ
మృగశిర కార్తె ప్రారంభమై సగంరోజులు దాటినా, నైరుతి రుతుపవనాలు ప్రవేశించి పక్షంరోజులు కావస్తున్నా.. ఆశించిన మేర వర్షపాతం నమోదుకాలేదు. గత వారంరోజుల నుంచి వరుణుడు నిత్యం ఊరిస్తూ ఉసురుమనిపిస్తున్నాడు. ఎన్నో �
ప్రాజెక్టు పేరు తో తమ భూములను లాక్కున్నారని, అందుకుగానూ తమకు వేరేచోట భూములైనా ఇవ్వాలి లేదా మార్కెట్ రేటు ప్రకారం పరిహారమైనా చెల్లించాలని బాధిత రైతులు డిమాం డ్ చేశారు.
ఆరు వందల మంది రైతులకు కల్పతరువు ఆ ఎత్తిపోతల పథకం.. గతేడాది హఠాత్తుగా వచ్చిన వరదలకు మునిగిపోయింది. ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం కాగా, మోటర్లు మరమ్మతుకు గురయ్యాయి. దీంతో ప్రస్తుతం పనికి రాకుండా పోయింది. ఏడాది�
భూ సేకరణ చట్టం ప్రకారం రైతులకు నష్ట పరిహారం అందజేస్తామని జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే భూ సేకరణపై టే�