పచ్చిరొట్ట విత్తన విక్రయాల వ్యవహారంలో అధికారుల పాత్ర ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో జరిగిన విత్తనాల బ్లాక్ మార్కెటింగ్ దందా రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశమైంది.
ఆర్థిక ఇబ్బందులు తాళలేక పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కొత్తపల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై నరేశ్ వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మల్లేశం (38) ఓ వ్యక్తి వద్ద భూ�
రెండు తలలతో దూడ జన్మించి మృతిచెందిన ఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం రుద్రారంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు నర్సింహులు ఆవు ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పురిటి నొప్పులతో బాధపడుతూ అవ�
రైతన్నలకు మళ్లీ పాత రోజులు వచ్చాయి. వ్యవసాయాన్ని నిలుపుకోవడానికి బావుల బాట పట్టారు. దాదాపు రెండు దశాబ్దాలుగా కనిపించని ఈ ఒరవడి ఇప్పుడు గ్రామాల్లో విరివిగా కనిపిస్తున్నది. ఇంతకాలానికి మళ్లీ రైతులు వ్యవ�
విత్తనాల బ్లాక్ మార్కెట్తో తమకు ప్రమేయం లేదని సస్పెండైన ఏఈవోలు స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలానికి కేటాయించిన పచ్చిరొట్ట, జీలుగ విత్తనాలను బ్లాక్ మార్కెట్కు తరలించి విక్రయించిన �
వానకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. విత్తనాలు వేసేందుకు సిద్ధమవుతున్న రైతులు.. రైతుభరోసా కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, ప్రభుత్వం వైపు నుంచి స్పష్టత కొరవడింది. పెట్టుబడి సాయం పంపిణీకి సంబంధించి ప్రభుత�
తూప్రాన్, మనోహరాబాద్ ఉమ్మడి మండలాల్లో వర్షం దంచికొట్టింది. రెండు రోజులుగా చిరుజల్లులతో పలుకరించిన వర్షం గురువారం బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో ప్రజలు ఇండ్లకే పరిమితమయ
వానకాలం సాగు పనులు మొదలయ్యాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు దుక్కులు దున్నుతూ విత్తనాలు పెడుతున్నారు. ఈ ఏడాది సిద్దిపేట జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో పత్తి పెట్టేందుకు రైతులు ఎక్కువగా ఆసక్తిని
వానకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులంతా ఒకేరకం పంటల సాగుపై దృష్టి సారిస్తున్నారు. ఇలాగే సాగు చేస్తే భూమిలోని సారం తగ్గి.. క్రిమికీటకాలు వృద్ధి చెందే అవకాశం ఉన్నది. రైతులు ఈ విధానానికి స్వస్తి పలికి ప�
సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా రైతులు వానకాలం సాగుకు సిద్ధమవుతున్నారు. రోహిణి కార్తె తర్వాత వర్షాలు కురవడంతో రైతులు విత్తనాలు వేసేందుకు దుక్కులు సిద్ధం చేసుకునే పనుల్లో బిజీబిజీగా ఉండడంతోపాటు ఎరువులు, వ�
రాష్ట్రంలో బుధవారం ఈదురుగాలులతో కురిసిన వర్షానికి భారీ నష్టం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం సీతానగరంలో చెట్టు కింద పిల్లలు ఆడుకుంటుండగా పిడుగుపడి సంపత్(14) అక్కడికక్కడే మృతి చెం�
వర్షాభావ పరిస్థ్దితులు ఈసారి అన్నదాతకు పెద్దగా కలిసి రాకపోయినా.. కొన్ని ప్రాంతాల్లో దొడ్డు రకం, మరికొన్ని ప్రాంతాల్లో సన్న రకం ధాన్యం రైతులను గట్టెక్కించాయి. ప్రధానంగా సన్నాల్లో జీనెక్స్ చిట్టిపొట్టి