ఉరుకుల పరుగుల జీవితంలో అనారోగ్య సమస్యలతో అనేక మంది సతమతమవుతున్నా రు. 35ఏండ్ల నుంచే బీపీ, షుగర్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. దీంతో చిరుధాన్యాలకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. ఇందులో ముఖ్యంగా జొన్నరొట్టెక�
రైతులు వానకాలం సాగుపై కొండంత ఆశతో పొలాలను సిద్ధం చేస్తున్నారు. గత వానకాలం అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి సన్నద్ధమవుతున్నారు. గత వానకాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతులు అనుకున్న స్థాయ
చూడగానే ముద్దొచ్చే రూపం.. ఎర్రని తివాచీ సున్నితత్వం.. ముట్టుకుంటే మాసిపోతాయేమోననిపించే అందం.. దానికి తోడు ఆపన్నహస్తాన్ని అందించడంలో వీటికి సాటేదీ లేదనడం లో అతిశయోక్తి లేదు.. అవేంటబ్బా అని ఆలోచిస్తున్నార�
రైతులు కొనుగోలు చేసిన విత్తనాలకు వ్యాపారులు విధిగా బిల్లులు ఇవ్వాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం.విజయనిర్మల ఆదేశించారు. ఖమ్మం నగరంలోని త్రీటౌన్ ప్రాంతంలో ఉన్న పలు విత్తన దుకాణాలు, గోదాములను మంగళవార�
‘పదేండ్లు ఇరాం లేకుండా కరెంట్ వచ్చింది. బోరు వేస్తే పొలం మొత్తం తడిచే వరకు నడుస్తుండే. కరెంట్ పోతదేమో అన్న ముచ్చటే లేకుండే. ఇప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తదో.. ఎప్పుడు పోతదో తెలవడం లేదు.
రాష్ట్రంలో వారం రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రైతులకు అవసరమైన పత్తి, జీలుగ విత్తనాలను అందుబాటులో ఉంచాలన
రాష్ట్రంలో ఎక్కడా విత్తనాల కొరత లేదని, కొన్నిచోట్ల రైతులు ఒకే కంపెనీకి చెందిన విత్తనాలు కావాలనుకోవడం వల్ల సమస్య వస్తున్నదని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. స్టాక్ లేనప్పుడు క్యూలో చెప్పులు పెడితే వి
జిల్లావ్యాప్తంగా ఈ యాసంగిలో రైతులు పండించిన దొడ్డు రకం వడ్లు సర్కారు కొనుగోలు కేంద్రాలకు రాకుండాపోయాయి. బయట అధిక రేటు పలికిందా లేక అధికారుల నిర్లక్ష్యమో గాని గతేడాది కంటే ఈ యాసంగి వరిధాన్యం కొనుగోళ్లల�
కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రైతు సంఘాల నేతలు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును శనివారం సచివాలయంలో కలిసి విన్నవించారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, కోదండర�
ఎరువులు, విత్తనాల దుకాణాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. నకిలీ, కాలం చెల్లిన విత్తనాలు విక్రయించే వారిపై కొరడా ఝళిపించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని పలు ఫెర్టిలైజర్ దుకాణా�
ఆశించిన దిగుబడులు రాక, సాగు కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఇద్దరు యువ రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలు మెదక్, నల్లగొండ జిల్లాల్లో చోటుచేసుకున్నాయి.
హుస్నాబాద్ పట్టణ ప్రజలకు తాగునీరందించడంతో పాటు ఆయకట్టు రైతులకు చెందిన వ్యవసాయ బావులు, పశుపక్షాదులకు ఆదరువు అయిన హుస్నాబాద్ పట్టణ శివారులోని ఎల్లమ్మ చెరువు నీళ్లజోలికొస్తే ఖబడ్ద్దార్ అని రైతులు, అఖ�
అపరిచితుల వద్ద కాకుండా మీకు నమ్మకమైన డీలర్ వద్దే విత్తనాలు కొనుగోలు చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం.విజయనిర్మల రైతులకు సూచించారు. శుక్రవారం ఆరెకోడు తండా, తనగంపాడు గ్రామాల్లో పర్యటించిన ఆమె రైతు అ
జిల్లాలో ఎక్కడ కూడా నకిలీ విత్తనాల విక్రయాలు చేపట్టకుండా గట్టి నిఘా పెట్టామని, ఇందుకోసం వ్యవసాయ, పోలీసు అధికారులతో కలిసి టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశామని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. శు�