పలు దుకాణాల్లో బ్లాక్లో విత్తనాలు విక్రయించడంతోపాటు విక్రయించిన వివరాలు ఎప్పడికప్పుడు రికార్డుల్లో నమోదు చేయకపోవడంతో వ్యవసాయ శాఖ విజిలెన్స్ బృందం బుధవారం నల్లగొండలోని ప్రకాశం బజార్లో ఇడుకుళ్ల న�
నల్లగొండలోని ప్రకాశం బజార్ కూరగాయల మార్కెట్లో ఉన్న ఒక ఫర్టిలైజర్ దుకాణంలో ఈ నెల 24న కట్టంగూర్ మండలం పరడకు చెందిన రైతు రాంరెడ్డి(పేరు మార్చాం) అమెరికా కంపెనీకీ చెందిన పది విత్తన ప్యాకెట్లు కావాలని అడి�
జనగామ జిల్లా గొల్లపల్లి వాగు నుంచి ఇసుక తరలింపును బుధవారం రైతులు అడ్డుకున్నారు. పాలకుర్తి రిజర్వాయర్కు 5000 క్యూబిక్ మీటర్ల ఇసుకను తరలించేందుకు కలెక్టర్ రిజ్వాన్ బాషా అనుమతివ్వగా కాంట్రాక్టర్ వాగు�
సన్న వడ్లకు మార్కెట్లో గిట్టుబాటు కంటే ఎక్కువ ధర లభిస్తున్నా వ్యాపారస్తులు, మార్కెట్ అధికారులు కుమ్మ క్కు అయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో వేలాది టన్నుల ధాన్యం అమ్మడానికి రైతులు నానా అ వస్థ�
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శివారులోని ఎల్లమ్మ చెరువులో గండికొట్టి నీటిని వృథా గా బయటకు విడుదల చేసిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోకపోవడంతోపాటు కాంట్రాక్టర్ తవ్విన గండిని పూడ్చడంలో నిర్లక్ష్యం చేస�
వానకాలం సీజన్లో వ్యవసాయానికి సంబంధించి విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబూరావు అన్నారు. పాల్వంచ పట్టణంలోని సొసైటీ కార్యాలయాన్ని బుధవారం సందర్శించి రైతులతో మాట్లాడారు.
వానకాలం పంటలకు అన్నిరకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ ప్రియాంక ఆల తెలిపారు. బుధవారం ఐడీఓసీలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రైతులు ఏ పంటలు వేసినా సరి�
ఖమ్మం జిల్లాలో రైతుల సాగుకు అనుగుణంగా ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచినట్లు ఖమ్మం జిల్లా వ్యవసాయ అధికారి (డీఏవో) విజయనిర్మల తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాల్లో ప
KTR | రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా..? లేనట్టా..? అని ప్రశ్నించారు. విత్తనాల కోసం రైతులకు ఏమిటీ వెతలు..? అని నిలదీశారు. వ్యవసాయ పరిస్థితులను పర్యవేక్షించాలని వ్యవసాయ మంత్రి ఎక్కడ..? ముందుచూపు లేన
Lathi charge | దుక్కులు సిద్ధం చేసి, విత్తనాల కోసం పోతే రైతులకు నరకయాతన తప్పడం లేదు. ఆదిలాబాద్లో మంగళవారం పత్తివిత్తనాల కోసం ఎండను లెక్కచేయకుండా గంట ల తరబడి బారులు తీరిన రైతులపై పోలీసులు చిందులు తొక్కారు.
Harish Rao | ‘ఆదిలాబాద్లో పత్తి విత్తనాల కోసం బారులు తీరిన రైతులపై లాఠీలు ఝుళిపించడం దారుణం, అత్యంత బాధాకరం. కాంగ్రెస్ పాలనలో రైతుల బతుకులు ఆగమైనయ్. ఐదు నెలల్లోనే రోడ్డెకాల్సిన దుస్థితి వచ్చింది.
KTR | ఆదిలాబాద్లో విత్తనాల కోసం బారులుతీరిన రైతులపై లాఠీచార్జి అత్యంత దారుణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది రైతన్నలపై ప్రభుత్వ దాడి అని మండిపడ్డారు.
నిజామాబాద్ జిల్లాలో విత్తనాల కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. పదేండ్ల కిందటి దృశ్యాలు మళ్లీ కనిపిస్తున్నాయి. విత్తనాల కోసం పదేండ్ల కిందట పట్టా పాస్ పుస్తకాలు, చెప్పులు క్యూలో పెట్టిన విధంగానే ప�
నల్లగొండ పట్టణం చుట్టూ నిర్మించే రింగ్రోడ్డులో భూములు, ఇండ్లు కోల్పోతున్న పలువురు బాధితులు నష్టపరిహారం చెల్లించాలని మంగళవారం నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి క్యాంపు కార్యాలయం ఎదుట ఆం�