Farmers | కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నదాతల కష్టాలు అన్నిఇన్నీ కావు. సాగుకు నీరు లేక పంటలు ఎండిపోయాయి. పండిన ధాన్యం అమ్ముకుందామంటే మద్దతు ధర లేదు. చివరకు ఖరీఫ్ సీజన్ కోసం విత్తనాలు కొందామంటే అవి కూడా
అదిలాబాద్ జిల్లాలో (Adilabad) పత్తి విత్తనాల కొరత రైతులును వేధిస్తుంది. రాశి-2 పత్తి విత్తనాల కోసం రైతులు వారం రోజులుగా పడి గాపులు కాస్తున్నారు. మంగళవారం విత్తనాలు రావడంతో రైతులు విత్తన దుకాణాల వద్ద బారులు తీరా
రైతులను లాభాలబాట పట్టించేందుకు కేసీఆర్ సర్కారు ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకంతో సంక్షోభంలో పడిపోయింది. ఒకసారి ఆయిల్పామ్ మొక్క నాటితే నాలుగో యేట నుంచి దాదా�
ఉమ్మడి రాష్ట్రంలో అనుభవించిన కష్టాలు మళ్లీ కనిపిస్తున్నాయి. క్యూలైన్లలో పాస్బుక్ జిరాక్సు పత్రాలు పెట్టి నిరీక్షించాల్సిన పరిస్థితులు వచ్చాయి. పచ్చిరొట్ట విత్తనాల కోసం రైతులు మళ్లీ అవస్థలు పడుతున్
రైతులు నాణ్యమైన విత్తనాలనే కొనుగోలు చేయాలని మండల వ్యవసాయాధికారి వెంకటేశం అన్నారు. సోమవారం మండల పరిధిలోని అంతారం, బోడంపహాడ్, మల్లారెడ్డిగూడ, సంకెపల్లిగూడ, తాళ్లపల్లి గ్రామాల్లో విత్తనాలు కొనుగోలు చేసే
రైతులు పత్తి విత్తనాలను సీడ్ లైసెన్స్ ఉన్న డీలర్ల దగ్గరే కొనుగోలు చేయాలని పరిగి ఏడీఏ లక్ష్మీకుమారి సూచించారు. సోమవారం పరిగి మున్సిపల్ పరిధిలోని మల్లెమోనిగూడ, కిష్టమొల్లతండా, రంగాపూర్, బసిరెడ్డిపల్
జిల్లా కు మణిహారంగా మారనున్నదని భావించిన మొబిలిటీ వ్యాలీకి గ్రహణం పట్టింది. భూసేకరణ పూర్తై ఏడాది కావొస్తున్నా దీనికి సంబంధించిన పనులు మాత్రం ముందుకు సాగడంలేదు. వెనుకబడిన వికారాబాద్ జిల్లాను ప్రగతిపథ�
అటవీ భూముల కోసం రెండు తండాలకు చెందిన వారు గొడవలకు దిగిన సంఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో ఆదివారం చోటు చేసుకున్నది. గాంధారి మండలం కొత్తబాది తండా, సోమారం తండాలకు చెందిన పలువురు రైతులు పోడుపట్టాలను �
మరికొద్దిరోజుల్లో వానకాలం సాగు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున జిల్లా వ్యవసాయ శాఖ ఎట్టకేలకు సాగు ప్రణాళిక ఖరారు చేసింది. ఈ సీజన్లో జిల్లావ్యాప్తంగా వివిధ రకాల పంటలు కలిపి సుమారుగా 7,03,676 ఎకరాల్లో రైతులు సాగ
దేశానికి అన్నం పెట్టే రైతు బాగుకోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయని పథకాలు, చేపట్టలేని చర్యలు లేవు. ని రంతర ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుబీమా, అందుబాటులో ఎరువులు, విత్తనాలు, కొత్త ప్రాజెక్టుల నిర్మాణాలు ఇల�
చేపలు పట్టేందుకు చెరువులోని నీటిని ఖాళీ చేస్తున్నారు. వేలాది క్యూసెక్కుల నీటిని వృథాగా వదిలేస్తున్నారు. ములుగు జిల్లా అతిపెద్ద జలాశయమైన లోకంచెరువు నుంచి కొన్ని రోజులుగా నీటిని విడుదల చేస్తున్నారు.
ఖరీఫ్లో పంటల సాగుకు అన్నదాతలు సిద్ధమయ్యారు. ఈ మేరకు రైతులు పొలాల్లో దుక్కులను సిద్ధం చేసుకుంటున్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో ఇటీవల వర్షాలు కురవడంతో.. రైతులు వానకాలం వ్యవసాయ పను లను ప్రారంభించారు.