ధాన్యం కొనుగోళ్లు ముమ్మరం చేయాలని, కొనుగోళ్లు పూర్తయ్యేవరకు ప్రతి సెంటర్ పనిచేస్తుందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ పేర్కొన్నారు. చేగుంట మండలంలోని వడియారంలో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చే�
భూవివాదంలో పోలీసులు వేధిస్తున్నారని రైతు పోలీస్స్టేషన్ ఎదుట ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికుల కథనం ప్రకారం.. మొగుడంపల్లి మండలంలోని సజ్జారావుపేట తండాకు చెందిన అన్నదమ్ములు ఖీరురాథోడ్, చందర్ మధ్య భూమ�
Telangana | విత్తనాల కోసం రైతులు మళ్లీ యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాగు కోసం సన్నద్దమవుతున్న రైతులలు గంటల పాటు షాపుల ఎదుట క్యూలో నిలబడాల్సిన దుర్భర స్థితి నెలకొన్నది.
మూడు రోజుల్లో ధాన్యం మొత్తం లిఫ్ట్ చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు కోరారు. గురువారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలంలోని కమలాపూర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన
అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ చెప్పిన ఆరు గ్యారెంటీలకు ఆరు నెలలైనా దిక్కేలేదు. అందులో బస్సు తప్ప అన్నీ తుస్సయ్యాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. వరంగల్-నల్లగొండ-ఖమ్మం గ్రాడ్యుయ�
హుస్నాబాద్లోని పలు ఇండ్ల నిర్మాణాలకు మట్టిని తరలిస్తున్న తమను కొందరు విలేకరులు వేధింపులకు గురిచేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని హుస్నాబాద్ పట్టణ ట్రాక్టర్ యజమానుల సంఘం ఆధ్వర్యంలో గురువారం �
వారం రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేయాలని అధికారులకు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. గురువారం కొల్చారం మండలం వరిగుంతంలోని కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. కేంద్రంలోని వడ్లు
ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులున్నది వాస్తవమేనని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ అన్నారు. వీలైనంత త్వరగా ఆ సమస్యలను పరిష్కరిస్తున్నట్టు చెప్పారు. ఈ మేరకు గురువారం సివిల్సైప్లె భవన్లో ఆయన మీడియాత�
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామాజీపేటలో కొనుగోలుకేంద్రంలో వడ్లు కొనడం లేదని రైతులు రోడ్డుపై బైఠాయించారు. ‘అకాల వర్షాలతో వడ్ల కుప్పలు �
సంగారెడ్డి జిల్లాకు కూతవేటు దూరంలోని దాసుగడ్డ తండాలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో మూడు రోజులుగా ధాన్యం కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతులు పడిగాపులు కాస్తున్నారు. ధాన్యం బస్తాలున్న ట్రాక్టర్లు, వాహనాలను �
Sangareddy | సంగారెడ్డి (Sangareddy) మండలంలోని కులబ్గూర్ గ్రామ శివారులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో గురువారం రైతులకు, కేంద్రం సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.