Sangareddy | సంగారెడ్డి (Sangareddy) మండలంలోని కులబ్గూర్ గ్రామ శివారులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో గురువారం రైతులకు, కేంద్రం సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం గాలిదుమారం హోరెత్తించింది. దీంతో పలుచోట్ల ధాన్యం తడిసింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అరగంటకుపైగా వాన దంచికొట్టగా రోడ్ల�
వానకాలం సీజన్ వ్యవసాయ పనులు ప్రారంభం కాకముందే, జూన్లోనే ఎకరానికి రూ.7,500 చొప్పున రైతుభరోసా నిధులు విడుదల చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు డిమాండ్ చేశారు. బుధవారం ఆయన సిద్దిపేట జిల్ల�
వానకాలం సీజన్లో సన్న ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. ఇందుకు సంబంధించి కార్యాచరణ మాత్రం ప్రారంభించలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏఏ రకాల సన్నాలను సాగు చేయాలో చెప్పకుండా సాగదీ�
ఖరీఫ్ సీజన్లో పంటలు వేసుకునేందుకు విత్తనాల కోసం రైతులు గోస పడుతున్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్పల్లి వ్యవసాయ కార్యాలయం ఎదుట జనుము విత్తనాల కోసం రైతులు ఉదయం నుంచి సాయ
రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించడంతో జాప్యం చేయవద్దని నీటి పారుదల శాఖ కార్యదర్శి, జిల్లా ప్రత్యేకాధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. బుధవారం సోన్, నిర్మల్ మండలంలోని బ�
సాగులో విప్లవాత్మక మార్పు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ నాబార్డ్ డిప్యూటీ మేనేజర్ దీప్తి సునీల్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవి�
ప్రధాని మోదీ పంజాబ్లో నిర్వహించే ఎన్నికల ప్రచార సభల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. దీంతో బీజేపీ ఆందోళనకు గురవుతున్నది. రైతుల డిమాండ్లను మోదీ సానుకూలంగా పరిశీలిస్తారన�
ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం, అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమయ్యిందని, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. బుధవారం క
కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలని, ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. బుధవారం మెదక్లోని దాయరలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ర�
మామిడిలో కొత్త కొత్త రకాలు రూపొందించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. జిల్లాలో మామిడి సాగు ముఖ్యమైనదన్నారు. రెండు రోజులుగా సంగారెడ్డిలోని ఫల పరిశోధన కేంద్రంలో నిర్వహిస్తున్న మామిడి రకాల ప్రదర్శ�
జీలుగ విత్తనాల కోసం రైతులు బుధవారం రామాయంపేటలోని రైతు సేవాకేంద్రం, వ్యవసాయ కార్యాలయం, దుకాణాల్లో బారులుతీరారు. పదేండ్లుగా లేని ఇబ్బందులను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల్లోనే చుక్కలు చూపిస్తు�
Kishan Reddy | హామీలను నెరవేర్చడంలో రేవంత్ రెడ్డి సర్కార్ విఫలమయ్యిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. దేవుళ్లపై ఒట్ల పేరుతో ప్రజలకు కాంగ్రెస్ పంగనామం పెట్టిందని విమర్శించారు. క్వింటాల్క
ఆరు దశాబ్దాల కన్నీటి దృశ్యాలు కాంగ్రెస్ పాలనలో ఆరు నెలల్లోనే ఆవిష్కృతమయ్యాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. పదేళ్లు కనిపించని కరెంట్ కోతలను చూస్తున్నామని, విద్యుత్తు సబ్ స్ట�