మంచిర్యాల జిల్లా భీమారం మండలం అంకుశాపూర్ శివారులోని అటవీ భూమిలో మంగళవారం హద్దు లు వేసేందుకు వచ్చిన అధికారులను పోడు రైతులు అడ్డుకోవడం వివాదానికి దారి తీసింది.
వడ్ల కొనుగోలులో ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యానికి మెదక్ జిల్లాకు చెందిన సంతోష్ అనే రైతు కష్టాలే నిదర్శనమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ‘ఎక్స్' ద్వారా తెలిపారు.
ఎన్నికల ముందర రైతులు పండించిన అన్ని రకాల వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని ప్రకటించడంపై బీఆర్ఎస్ క�
కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం అన్ని రకాల ధాన్యానికి రూ.500 బోనస్ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ ఎదుట మంగళవారం రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.
వరి పండించే రైతులందరికీ క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించాల్సిందేనని, లేనియెడల బీఆర్ఎస్ పార్టీ ఆ ధ్వర్యంలో రైతుల తరఫున పోరాటం ఉధృ తం చేస్తామని నిర్మల్ నియోజకవర్గ సమన్వయకర్త రాంకిషన్రెడ్డి అన్నారు.
రైతులు పండించిన ధాన్యానికి రూ.500ల బోనస్ చెల్లించి కొనుగోలు చేస్తామని ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయకపోవడంపై రైతన్నలు మండిపడుతున్నారు.
ఎన్నికల హామీలు అమలు చేయకుండా అన్నివర్గాలను మోసం చేస్తున్న కాంగ్రెస్ సర్కారు రైతుల పాలిట శనిలా దాపురించిందని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి విమర్శించారు. మంగళవారం వర్గల్ మండలం మైలారంల�
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని ఉమ్మడి మెదక్ జిల్లా ప్రత్యేకాధికారి భారతి హోళికేరి అన్నారు. మంగళవారం ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన ‘ధాన్యం కొనుగోళ్లపై నిర్లక్ష్యం’ అనే కథనంపై స్పందించారు.
Ponnala Lakshmaiah | రైతన్నలతోనే కాంగ్రెస్ ప్రభుత్వ పతనం ఖాయమని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. అధికారం కోసం ఇష్ఠారీతిన హామీలు ఇచ్చి, ఇప్పుడు వాటన్నంటికి కొర్రిలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులక
Rythu Bharosa | కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి రైతులను మోసం చేసేందుకు సిద్ధమైంది. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామన్న అంశం అటకెక్కింది. ధాన్యానికి బోనస్ బోగస్ అయింది. వ్యవసాయ కూలీలకు రూ. 12 వేల హామీ మాయమైంది. �
ఎన్నికల హామీకి భిన్నంగా సన్న వడ్లకు మాత్రమే రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఫైరయ్యారు. ఇది కపట కాంగ్రెస్ మార్కు మోసమని, దగా, నయవంచన అని