Kishan Reddy | హామీలను నెరవేర్చడంలో రేవంత్ రెడ్డి సర్కార్ విఫలమయ్యిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. దేవుళ్లపై ఒట్ల పేరుతో ప్రజలకు కాంగ్రెస్ పంగనామం పెట్టిందని విమర్శించారు. క్వింటాల్క
ఆరు దశాబ్దాల కన్నీటి దృశ్యాలు కాంగ్రెస్ పాలనలో ఆరు నెలల్లోనే ఆవిష్కృతమయ్యాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. పదేళ్లు కనిపించని కరెంట్ కోతలను చూస్తున్నామని, విద్యుత్తు సబ్ స్ట�
సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. గాంధీభవన్ లో మంగళవారం పాత్రికేయులు ఈ విషయమై గుచ్చిగుచ్చి ప్రశ్నించారు.
దొడ్డు రకాలకు కాకుండా సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని ప్రభుత్వం చెప్పడం రైతులను దగా చేయడమేనని, రైతు నోట్లో మట్టి కొట్టడమేనని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీమంత్రి టీ హరీశ్రావు పేర్కొన్నారు.
రైతులకు పూర్తిస్థాయిలో మద్దతు ధర అందించి అన్ని విధాలుగా ఆదుకోవాలనే సంకల్పంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 4.33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని ఉమ్మడి జ�
జిల్లాలో ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు రానీయొద్దని, వారికి సమస్యలు తలెత్తకుండా ధాన్యం కొనుగోళ్లు జరపాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రత్యేక అధికారి, రాష్ట్ర గనులు, భూగర్భ శాఖల కార్యదర్శి సురేంద్రమోహన్
ఉమ్మడి నల్గొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ఓ నయా నయీం అని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు ఆరోపించ�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా మంగళవా రం ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. గద్వాల మండలం జమ్మిచేడులో ఊరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. ఈదురుగాలుల ధాటికి పలుచోట్ల పెద్ద �
ఎంజీకేఎల్ఐ పథకం కింద 2017 నుంచి సాగునీరు పుష్కలంగా అందుతుండగా కల్వకుర్తి ప్రాంతంలో రైతులు ఎక్కువ మొత్తంలో వరి సాగుచేశారు. 2020 నుంచి వరి సాగు ఊహించనంత గా పెరిగింది. దీంతో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ధాన్యం కొన
రైతులు పండించే ధాన్యానికి మద్దతు ధరకు అదనంగా క్వింటాల్కు రూ.500 బోనస్ అంటూ వరంగల్ రైతు డిక్లరేషన్లో ప్రకటించిన కాంగ్రెస్ ఇప్పుడు మ్యానిఫెస్టో అంశాలపై మాట మారుస్తున్నదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ�
రామారెడ్డి మండల కేంద్రంలోని సొసైటీ వద్ద జీలుగ విత్తనాల కోసం రైతులు బారులు తీరారు. ఉదయం 6 గంటలకే సొసైటీకి చేరుకొని క్యూలో నిల్చున్నారు. మండలంలో దాదాపు 10వేల మంది రైతులుండగా కేవలం 666 బ్యాగులు మాత్రమే వచ్చాయి.
మంచిర్యాల జిల్లా భీమారం మండలం అంకుశాపూర్ శివారులోని అటవీ భూమిలో మంగళవారం హద్దు లు వేసేందుకు వచ్చిన అధికారులను పోడు రైతులు అడ్డుకోవడం వివాదానికి దారి తీసింది.