అకాల వర్షాలతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు నిలిపివేశారు. తేమ లేకుండా ఉండేందుకు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం వర్షం పడటంతో మళ్లీ తిరగబోసుకోవాల్సి వస్తున్నది.
అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. ఆదివారం జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని విస్నూర్, తొర్రూర్ గ్రామాల్లో అకాల వర్షంతో తడిసిన ధాన
వానకాలం సీజన్ రైతుబంధు నిధులను జూన్ మొదటివారంలోనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎన్నికల హామీ మేరకు ఎకరాకు రూ.7,500 చొప్పున విడుదల చ�
ఉన్నది లేనట్టుగా.. లేనిది ఉన్నట్టుగా ప్రచారం చేయడంలో బీజేపీని మించిన పార్టీ లేదు. అందుకే ఆ పార్టీకి వాట్సాప్ యూనివర్సిటీ అనే ట్యాగ్లైన్ కూడా జతయింది. దేశంలో జరుగుతున్న ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో�
మూలవాగులో ఇసుక తోడుతుంటే భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయని, వెంటనే తవ్వకాలు ఆపాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి రైతులు నిరసన చేపట్టారు. శనివారం గ్రామంలోని మూలవాగులో ఇసుక రీచ్ను �
లారీ యజమానులు, రైస్ మిల్లర్లు ధాన్యాన్ని మిల్లులకు ఎందుకు తరలించడం లేదని ఇంచర్ల పీఏసీఎస్ చైర్మన్ చిక్కుల రాములు రైతులు నిలదీశారు. ములుగు మండలం జంగాలపల్లి గ్రామం పీఏసీఎస్ కొనుగోలు కేంద్రం వద్ద వడ్ల�
రైతులకు ఇచ్చిన మాట ప్రకారం.. సన్న, దొడ్డు, తడిసిన వడ్లు అనే తేడా లేకుం డా క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వాలని, ఆగస్టు 15వ తేదీ లోపల రుణమాఫీ చేయాలని, లేకుంటే.. సర్కారు మెడలు వంచైనా అన్నదాతలకు బోనస్ ఇప్పిస్తామని బీ
రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు కొనుగోలు కేం ద్రాలకు తీసుకొస్తే.. 47 రోజులు కావొస్తున్నా ప్రభుత్వం కొనడం లేదని అన్నదాతలు మం డిపడుతున్నారు. మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రా
తెలంగాణ తెచ్చిన మలి ఏడాది. వసంత కాలం. అప్పటి టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులను ఎన్నుకొనే తంతు జోరుమీదుంది. మెదక్ జిల్లా అధ్యక్షున్ని ఎన్నుకునే ప్రక్రియ అది. కార్యస్థలం మెదక్ పట్టణం.