సాగు కోసం చేసిన అప్పులకుతోడు తరుచూ కాలిపోతున్న బోరు మోటరును రిపేర్ చేయించే పరిస్థితి లేకపోవడంతో తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తూ గజ్వేల్ మండలం బంగ్లావెంకటాపూర్కు చెందిన రైతు చిగురు స్వామి(36) ఫిబ్రవర�
రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ చేసి తీరాల్సిందేనని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. ఈ నెల 18న రాష్ట్ర క్యాబినెట్ సమావేశం నిర్వహిం�
వానకాలం సీజన్ ప్రారంభానికి మరో నెల గడువు ఉండగానే వరినారు సిద్ధమవుతున్నది. రాష్ట్రంలోనే ముందస్తుగా వరి సాగు చేసే ప్రాంతంగా పేరొందిన వర్ని, చందూర్, మోస్రా, కోటగిరి, బోధన్ తదితర మండలాల్లో రైతులు సాగు పను�
జిల్లాలో మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షం రైతులకు అపార నష్టం మిగిల్చింది. పెద్దకొడప్గల్ మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘానికి మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల రైతులు విక్రయానికి తీసుకొచ్చిన జొన్న�
ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో అకాల వర్షానికి వడ్ల బస్తాలు తడిసి ముద్దయ్యాయని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. కామారెడ్డి జిల్లా మహ్మద్నగర్ మండలం కొమలంచ గ్రామంలో బుధవారం అన్నదాతలు ఆందోళన చేపట్టారు. ధాన్యం
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో మంగళవారం రాత్రి, బుధవారం ఉదయం కురిసిన వర్షానికి ధాన్యం తడిసిముద్దయింది. కడెం మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన వడ్లు, ముథోల్ మండలంలో సజ్జ, మక్కజొన్న ఉత్పత్తులు
వేరుశనగ పంటను అమ్ముకుందామని మార్కెట్కు తెస్తే వ్యాపారులు కొంటలేరని రైతులు ఆందోళన చెందుతున్నారు. బాధిత రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని పెనుగొండ గ్రామానికి చెంది�
సాగు భూమిలో సారం క్రమంగా తగ్గిపోతోంది. లాభాల కోసం వ్యాపారులు అంటగట్టే రసాయన ఎరువులతో ఇప్పటికే చేవ కోల్పోతున్న చేను.. అవగాహన లేమి కారణంగా కొందరు రైతులు చేస్తున్న తప్పిదాలతో మరింత ప్రమాదంలో పడుతోంది. దీని �
రెండు మూడు వర్షాలు పడి నేల చల్లబడ్డాక సాగుకు ఉపక్రమించాలని, తొలకరి చినుకులకే విత్తనాలు నాటి నష్టపోవద్దని పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఉపసంచాలకులు(ఏడీఆర్) డాక్టర్ మల్లారెడ్డి రైతులకు సూచిం
ఆరుగాలం కష్టపడి పండించిన రైతులు పంటను అమ్ముకోవడం కూడా కష్టంగా మారింది. ఇప్పటికే ధరల హెచ్చు తగ్గులతో తీవ్రంగా నష్టపోతుండగా, పంటను అమ్ముకోలేని పరిస్థితి నెలకొంది.
మామిడి విక్రయాల కోసం సరికొత్త మార్కెట్ అందుబాటులోకి వచ్చింది. బెంగళూరుకు చెందిన ఫ్రూటెక్స్ అనే కంపెనీ హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జాతీయ రహదారి పక్కన దీనిని ఏర్పాటుచేసింది. ఈ సంస్థ రైతుల నుంచి మామిడ�
రెండు మూడు వర్షాలు పడి నేల చల్లబడ్డాక సాగుకు ఉపక్రమించాలని తొలకరి చినుకులనే విత్తనాలు నాటి నష్టపోవద్దని పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఉపసంచాలకులు(ఏడీఆర్) డా. మల్లారెడ్డి రైతులకు సూ చించారు.
Grain Purchase | కండ్ల ముందే పంటలు పాడవుతున్నా పట్టించుకోకపోవడంతో విసుగు చెందిన రైతులు కలెక్టరేట్(Yadadri bhuvanagiri) ఎదుట గిరిజన రైతుల ధర్నా(Dharna) చేపట్టారు.