వానకాల సీజన్కు రంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ సిద్ధమైనది. సాగు విస్తీర్ణానికి అనుగుణంగా ఎరువులు, విత్తనాలను ఉంచేందుకు ప్లాన్ చేస్తున్నది. ఈసారి 4,45, 428 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని అంచనా వేస్తున్�
నకిలీ విత్తనాలపై జిల్లా యంత్రాంగం గట్టి నిఘా పెట్టింది. జిల్లాలోని ఏ ఒక్క రైతు కూడా వాటి బారినపడకుండా చర్యలకు ఉపక్రమించింది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని రైతులకు రైతువేదిక భవనాల్లో ఎలా అప్రమత్తంగ�
BJP LP Leader | వ్యవసాయం గురించి అవగాహన లేని ఉత్తమ్ కుమార్ రెడ్డిని సివిల్ సప్లై మంత్రిగా పెట్టి రైతుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతుందని బీజేపీ ఎల్పీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.
బ్యాంకులు రుణాలు ఇవ్వకపోతే రైతు రుణమాఫీని అమలు చేయరా? అని బీజేపీ నేత బూర నర్సయ్యగౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రుణమాఫీని ఎగ్గొట్టేందుకు సీఎం రేవంత్రెడ్డి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు
కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి నెల రోజులు గడుస్తున్నాయని, ధాన్యం మొలకెత్తినా.. తూకం వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని రైతులు మండిపడ్డారు. లారీల కొరతతో తూకం వేసిన ధాన్యం బస్తాలు రోజు�
‘రైతులు, మహిళలు, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులతోపాటు యువతను సైతం కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా మోసం చేసింది. అటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే కృత నిశ్చయంతో యువత, ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు.
వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తామని మోసం చేసిన రైతు వ్యతిరేక కాంగ్రెస్ సర్కారును తరిమికొట్టాలని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజ�
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల గురువారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పిడుగుపాటుతో ఇద్దరు మృత్యువాత పడడం విషాదం నింపింది.
అన్నదాత కోసం బీఆర్ఎస్ దళం మరోసారి గర్జించింది. రైతులకిచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చకుండా దాటవేస్తున్న కాంగ్రెస్పై భగ్గుమన్నది. ఇప్పుడు బోనస్ సన్నవడ్లకేనంటూ మాటమార్చడంపై ధ్వజమెత్తింది. పార్టీ అధిన�