రైతుల ఆందోళనతో దిగివచ్చిన సర్కార్ ధాన్యం కొనుగోళ్లకు ముందుకొచ్చింది. మూడు రోజులుగా రైస్మిల్లు చుట్టూ తిరిగినా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో విసుగుచెందిన రైతులు శనివారం నారాయణపేట జిల్లా కోస్గి మండల క�
సన్నకారు రైతులు అతి తక్కువ ఖర్చుతో పొలం పనులు చేసుకునేందుకు ఉపయోగపడే విద్యుత్తుతో నడిచే టిల్లర్ అందుబాటులోకి వచ్చింది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్(సీఎస్ఐఆర్) ఆధీనంలో పన�
రైతులకు విత్తనాల కొరత సమస్య మరింత పెరుగుతున్నది. ఇప్పటికే జనుము, జీలుగు, పత్తి విత్తనాల కోసం నానా తంటాలు పడుతున్న రైతులకు కొత్తగా వడ్ల విత్తనాల కొరత కూడా ఇబ్బంది పెడుతున్నది.
కొనుగోలు కేంద్రంలో తరుగుపేరిట చేస్తున్న దోపిడీని నిరసిస్తూ జొన్న రైతులు రోడ్డెక్కారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో శనివారం రాస్తారోకో చేశారు. తరుగు పేరుతో దోచుకుంటున్నారని, హమాలీలు, లారీ డ్�
విత్తనాల కోసం అన్నదాతలు పడుతున్న అగచాట్లకు ఈ ఫొటో ప్రత్యక్ష నిదర్శనం. జీలుగ విత్తనాల కోసం ఖమ్మం జిల్లా వేంనూరు మండలం పల్లెవాడ, లచ్చన్నగూడెం, కందకూరు, వేంనూరు సొసైటీల పరిధిలోని రైతులు 2 రోజులుగా సొసైటీ కార
వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. శనివారం నారాయణపేట జిల్లా కోస్గి పట్టణానికి సమీపంలోని కడండపల్లి గ్రామ గేటు వద్ద మద్దూరుకు వెళ్లే రహదారిపై దాదాపు 20 మందికిపైగా అన్నదాతలు బైఠా�
‘మాయదారి కాంగ్రెస్ వచ్చి మా అందరికీ కష్టాలు తెచ్చిపెట్టింది’ అంటూ కర్షకులు ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఇన్నాళ్లూ కర్షకులను కంటికి రెప్పలా కాపాడుకున్నారని, అన్నదాతల కోసం ఆయన అహర్నిశలూ శ్రమించారని గ
వానకాలం సాగుకు సమయం దగ్గరపడుతోంది. దీంతో రైతులు వరి పంటలు వేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే, వరిలో కూడా పలు రకాల విత్తనాలు ఉంటాయి. ఈ క్రమంలో రైతులు సాగుచేసుకోవడానికి అనువైన వరి రకాలను ఎంచుకోవాల్సి �
ఎరువులు, విత్తనాల పంపిణీలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో అన్నదాత ఆందోళన చెందుతున్నాడు. సరిపడా విత్తనాలు అందక రైతులు నానా పాట్లు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న జీలుగ విత్తనాల పంపిణీని గాం
మేలైన విత్తనాలతో రైతులు అధిక దిగుబడి సాధించేందుకు అవకాశం ఉంటుందని తోర్నాల వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి శ్రీదేవి అన్నారు. సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలంలోని తోర్నాల వ్యవసాయ కళాశాల ప్రాంగణంలో
వానకాలం సాగుకు సన్నద్ధమవుతున్న రైతన్నను ఆదిలోనే కష్టాలు పలుకరించాయి. ఎరువులు, విత్తనాలు పుష్కలంగా ఉన్నాయని ప్రభుత్వం చెప్తున్నా క్షేత్రస్థాయి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. వరి, పత్తి, జీలుగ విత�
‘చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ అనుచరులు పోతన్పల్లి పీఏసీఎస్ సెంటర్ను భూక్య రాజ్కుమార్కు కేటాయించారు. ఆయన ఒక్క రోజు కూడా ఇక్కడికి వచ్చింది లేదు. 20 రోజులైతంది. ఒక్క గింజా కూడా కొన్నది లేదు.
ఇష్టారాజ్యంగా వడ్లు కోత పెడుతుండటం, రైతుల కొనుగోళ్ల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడంలో నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం పై రైతులు మండిపడుతున్నారు. శుక్రవారం సెంటర్ను సందర్శించిన సెర్ప్ సీ