సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండల పరిధిలోని మావినేల్లి గ్రామంలో సక్రునాయక్ తాండ మార్కెట్ కమిటీ యార్డులో ప్రభుత్వ రంగ సంస్థలైన నాఫేడ్ మార్క్ఫెడ్ అధ్వర్యంలో పక్షం రోజుల క్రితం కందుల కోనుగోళ్లు ప�
వరి ధాన్యాన్ని ఆరబెట్టిన తర్వాతనే కొనుగోలు కేంద్రాలకు తరలించాలని మండల ఏవో సోమలింగారెడ్డి రైతులకు సూచించారు. శుక్రవారం నిజాంపేట రైతువేదికలో యాసంగి వరి కోతల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవ�
Urea shortage | మల్లాపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో యూరియా బస్తాల లోడ్ రావడంతో ఒక్కసారిగా రైతులు రావడంతో రైతుల మధ్య గొడవ జరిగింది. లోడు వచ్చిన గంట సేపటికే యూరియా బస్తాలు దొరకక పోవడంతో రైతులు ఆందోళన
రైతులపై అటవీ అధికారులు దాడికి దిగారు. అటవీ భూముల్లో సాగు చేయొద్దని బూతులు తిడుతూ రైతులను తాళ్లతో కట్టేసి బూటు కాళ్లతో తన్నుతూ వీరంగం సృష్టించారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకున్నది. భూపా
పసుపు రైతుల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతున్నది. పేరుకేమో నిజామాబాద్కు పసుపుబోర్డు తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ పెద్దలు మద్దతు ధరను కల్పించడంలో మాత్రం ఘోరంగా వైఫల్యం చెందారు. దీంతో �
రైతులు యూరియా కోసం పాట్లు పడుతున్నారు. యాసంగి సీజన్లో వివిధ పంటలు సాగు చేయగా.. సరైన సమయంలో యూరియా వేయాల్సి ఉన్నది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై కక్ష కట్టడంతో సరైన సమయంలో చేరక రైతులు ఆందోళన చెందుతున్
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని రైతులు పది రోజులుగా నీళ్ల కోసం అధికారులు, నాయకులు చుట్టూ తిరుగగా మల్కపేట రిజర్వాయర్ నీళ్లను కాల్వలోకి వదిలారు. మూడు రోజుల్లో మోటర్లు పెట్టి పొలాలకు పా�
మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్రప్రభుత్వం దృష్టిసారించింది. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు భేటీ కానున్నారు. రైతులకు మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం ద్వారా మద్దతు ధర కల్�
యాసంగి పూట యూరియా కష్టాలు తీవ్రమయ్యాయి. రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం.. అధికారుల పట్టింపులేమితో సొసైటీల వద్ద రోజంతా పడిగాపులు పడుతున్నా ఒక్క బస్తా దొరకడం లేదు. ఇందుకు
సకాలంలో ఎరువులు అందుబాటులో ఉంచకుండా, సాగునీరు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అరిగోస పెడుతున్నదని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత మండిపడ్డారు. కేసీఆర్ మీద కోపం రైతులపై చూపవద్దని, దయచ�
కరీంనగర్ డెయిరీ పాల శీతలీకరణ కేంద్రాన్ని సీజ్ చేయడంపై దాదాపు 200 మంది రైతులు భగ్గుమన్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు అగ్రహారానికి చేరుకొని, పాల కేంద్రం ఎదుట సిరిసిల్ల-కరీంనగర్ రహదారిపై ఆందోళన చేశారు. అధికార
పాడి రైతులు కన్నెర్రజేశారు. అగ్రహారంలోని కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ పాల శీతలీకరణ కేంద్రాన్ని సీజ్ చేయడంపై భగ్గుమన్నారు. గురువారం సాయంత్రం సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా పాలసేకరణ నిలిచిపోగా, �
యాసంగి పూట యూరియా కష్టాలు తీవ్రమయ్యాయి. రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తుంది. ప్రభుత్వ నిర్లక్ష్యం.. అధికారుల పట్టింపులేమితో సొసైటీల వద్ద రోజంతా పడిగాపులు పడుతున్నా ఒక్క బస్తా కూడా దొరకడం లేదని రైతు�
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్ మండలంలోని కోటినాయక్తండా వద్ద ఎస్సారెస్పీ కాల్వ బ్రిడ్జిపై పెన్పహాడ్ మండలానికి చెందిన రైతులు గురువారం సాగునీటి కోసం రాస్తారోకో నిర్వహించారు.
రైతుభరోసా డబ్బులు అకౌంట్లలో జమకావడం లేదని అడిగిన పాపానికి ఆత్మహత్య చేసుకుంటేనే వస్తాయని ఏఈవో సమాధానం ఇస్తున్నాడని సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కాసాల గ్రామానికి చెందిన పలువురు రైతులు ఆరోపించారు.