Rythu Bharosa | రైతుభరోసా కోసం ఎదురుచూపులు తప్పడంలేదు. ఇప్పటికే ఓ సీజన్ ఎగ్గొట్టిన కాంగ్రెస్ సర్కారు.. ప్రస్తుతం రీసర్వే సెటిల్మెంట్ రిజిస్టర్(ఆర్ఎస్ఆర్) పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్నది.
జిల్లాలో భూగర్భ జలాలు రోజురోజుకూ పడిపోతున్నాయి. బోర్లు, బావులు నీటి జాడ లేక వట్టిపోతున్నాయి. జనవరి నెలలో సగటున 10 మీటర్ల కిందికి వెళ్లాయి. ఇప్పుడే ఇలా ఉంటే ఎండకాలం పరిస్థితి ఏంటనే ఆందోళన వ్యక్తమవుతున్నది. �
అసెంబ్లీ ఎన్నికల తర్వాత రేవంత్రెడ్డి కుటుంబసభ్యులు దాదాపు వెయ్యి ఎకరాలకుపైగా భూములను కల్వకుర్తి ప్రాం తంలో కొనుగోలు చేశారు. ఆ ల్యాండ్స్కు ధరలను పెంచేందుకే ముఖ్యమంత్రి కొంగరకలాన్ ఓఆర్ఆర్ నుంచి గ�
పసుపు రైతులు ఆందోళనకు దిగారు. కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.15వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ మార్కెట్ యార్డు కార్యాలయం ఎదుట మంగళవారం బైఠాయించారు. దళారులు, వ్యాపారులు కుమ్మక్కై రైతులను మో�
పాలకుల నిర్లక్ష్యం పత్తి రైతుల పాలిట శాపంగా మారింది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)కి విక్రయించి మద్దతు ధర పొందుదామనుకున్న పత్తిరైతుల ఆశలపై ప్రభుత్వాలే నీళ్లు చల్లుతున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసా ఇవ్వకుండా లక్షల ఎకరాలను వెబ్సైట్లో నుంచి మాయంచేసి బ్లాక్లో పెట్టిందని, దీంతో రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్
రైతులు ఆధునిక పద్ధతులు పాటిస్తూ లాభదాయక పంటలు పండించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. చీమలపాడు, రేలకాయలపల్లి రెవెన్యూ పరిధిలో రైతులు సాగు చేస్తున్న పామాయిల్, డ్రాగన్ ఫ్రూట్స్ తదితర పంటలను కల�
యాసంగి పొలాలు ప్రస్తుతం కలుపు దశలో ఉన్నాయి. రైతులు కలుపుతీత పనుల్లో బిజీగా ఉన్నారు. కలుపు తీసిన వెంటనే యూరియా వేస్తే పంట బాగా ఎదుగుతుంది. అయితే, ఇదే సమయంలో అధికారుల ప్రణాళికా లోపంతో యూరియా కొరత వేధిస్తున్
Urea shortage | తిమ్మాపూర్ మండలంలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సహకార సంఘాల చుట్టూ రైతులు ప్రదక్షిణలు చేస్తున్నారు.
Electricity AE | బోరు, బావుల మీద ఆధారపడి పంటలు సాగు చేసుకుంటున్నామని కరెంటు సరఫరా సక్రమంగా లేకపోవడం వల్ల నష్టపోతున్నామని చీమలపాడు పరిసర ప్రాంతాల రైతులు ఇవాళ జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ ముందు వాపోయారు.
రైతుభరోసా పంపిణీలో వాయిదాల పర్వం కొనసాగుతున్నది. భరోసా పరిస్థితి ఒక అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టు తయారైంది. ఒక ఎకరానికి జమ చేసిన తర్వాత మళ్లీ వారం గడిస్తే గానీ మరో ఎకరానికి జమకాని పరిస్థ
మానేరు, చలివాగులు ఎండిపోయి రైతులు ఆందోళన చెందుతుంటే అవగాహన లేని కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేస్తున్నదని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ట�
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల సర్వేకు రైతుల నుంచి అడుగడుగునా నిరసన సెగ తగులుతున్నది. సోమవారం మరోసారి రైతులు పనులను అడ్డుకునేందుకు యత్నించారు. మక్తల్ మండలం కాట్రేపల్లి వద్ద మొదటి దశ పంప్హౌస్ నిర్మాణా