Dairy Chilling Centre | రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిన్న కేటీఆర్ ఫొటో ఉండటంతో.. చిరు వ్యాపారిపై అధికారులు తమ జులుం చూపించి.. ఓ టీస్టాల్ను మూసేయించిన ఘటన మరువక ముందే.. వేలాది మంది రైతు కుటుంబాలు ఆధారపడే డెయిరీ చి�
Dava Vasantha | సకాలంలో ఎరువులు, నీళ్లు ఇవ్వలేకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని జెడ్పీ మాజీ చైర్పర్సన్ వసంత మండిపడ్డారు. మార్పు రావాలి అంటే ఇదేనా �
మహబూబాబాద్ జిల్లాలో (Mahabubabad) యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. యాసంగిలో సాగు చేసిన వరి, మొక్కజొన్న, మిరుప పంటలకు యూరియా వేసేందుకు బస్తాలు దొరకకపోవడంతో 10 రోజులుగా అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసా అర్హులకు మాత్రమే రావాలని సాగుయేతర భూములకు అవసరం లేదని హడావిడిగా చేపట్టిన సర్వే రైతులను ఆందోళనలోకి నెట్టివేసింది. రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకునేందుకు గతనెలాఖరులో టార�
రంగనాయకసాగర్ ప్రాజెక్ట్ ఎడమ కాలువ నుంచి సాగునీటిని విడుదల చేయాలని కోరుతూ బుధవారం సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలంలోని మల్యాల, బంజేరుపల్లి రైతులు రాఘవాపూర్ రోడ్డుపై బైఠాయించారు.
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కుర్మిద్దలో పాడి రైతులు బకాయి బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. బుధవారం రోడ్డుపై పాలు పారపోసి నిరసన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే
సిద్దిపేట జిల్ల్లా హుస్నాబాద్ ప్రాంతంలో సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. తీవ్ర నీటి ఎద్దడి, కరువు పరిస్థితులను తలపించే ఈ ప్రాంతంలో పంటలు సాగుచేయడం రైతులకు కత్తిమీద సాములా మారింది. అప్పులు చేసి పంటలు వేస్త�
సాగునీటి కొరత తీవ్రమవుతున్నది. వేసవికి ముందే చేను, చెలక తడారిపోతున్నది. ఇప్పటికే కరీంనగర్ రూరల్, గంగాధర, తిమ్మాపూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో చివరి ఆయకట్టుకు నీరందక పంటలు ఎండిపోతుండగా, తాజాగా శ్రీరా
బీఆర్ఎస్ పాలనలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు కాలువల ద్వారా ముస్తాబాద్ మండల కేంద్రంలోని పెద్ద చెరువుకు నీళ్లు వచ్చేవి. ఆ తర్వాత ఎల్లమ్మ వాగుకు, అక్కడి నుంచి నక్కవాగుకు చేరేవి. దాంతో రైతులకు సాగునీటి కష్ట�
ఎండలు ముదురుతుండడంతో విద్యుత్ అధికారులు వ్యవసాయానికి కరెంట్ కోత పెడుతున్నారు. రోజుకు 10 నుంచి 15 సార్లు కరెంట్ తీసేస్తుండడంతో బోర్లు, బావుల్లో ఉన్న కొద్దిపాటి నీటిని వరి, ఇతర పంటలకు పెట్టుకోలేకపోతున్న�
యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. సరిపడా దొరకకపోవడంతో పనులు మానుకొని ఎరువుల దుకాణాల చుట్టూ తిరుగుతూ గంటలకొద్దీ బారులు తీరారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట, దంతాలపల్లి, వరంగల్ జిల్లా ఖ
Karimnagar | కరీంనగర్ రూరల్ మండలం ముగ్ధుంపూర్, నల్లగుంటపల్లి, మందులపల్లి, చేగుర్తి, ఇరుకుల్ల గ్రామాల్లో కాలువల ద్వారా సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Urea shortage | నర్సింహులపేట మండలంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.వరి నాటు వేసి నెలరోజులైనా ఒక్కసారి కూడా యూరియా వేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.