రాజ న్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్కు చెందిన కముటం శ్రీనివాస్కు ఊళ్లో ఎకరంన్నర భూమి ఉన్నది. వ్యవసాయమే జీవనాధారం. డిసెంబర్లో యాసంగి పంట కింద వరి వేశాడు.
తమ డిమాండ్ల సాధనకు ఏడాది కాలంగా ఆందోళన చేస్తున్న రైతులతో ఎట్టకేలకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శనివారం చర్చలు జరిపారు. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో పాటు పలు డిమాండ్లు నెరవేర్చా�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సన్న రకం ధాన్యానికి రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దండేపల్లి మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ఆధ్వర్యంలో బీఆర్ఎ�
Sagar Canals | ఇవాళ చింతకాని మండలం లోని తూటికుంట్ల మేజర్ కాలువ పరిధిలోని నీటి ఎద్దడికి గురైన మొక్కజొన్న వైర్లను వ్యవసాయ, ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు. వార బంధి లేకుండా సాగర కాలువల (Sagar Canals)కు సాగునీరు విడుదల చేయా
Mahabubnagar | మహబూబ్ నగర్ అర్బన్ : రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మహబూబ్ నగర్ పట్టణంలోని విద్యుత్ భవన్ వద్ద వ్యవసాయ అవస�
ఇది కాలం తెచ్చిన కరువు కాదని, ముందు చూపులేని ముఖ్యమంత్రి చేతకాని తనం వల్ల వచ్చిన కరువని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. అసమర్థ కాంగ్రెస్ సర్కారు తెచ్చిన కరువని ధ్వజమెత్తారు.
ప్రభుత్వ నిర్లక్ష్యానికి అధికారులు పట్టింపులేమి తోడవడంతో యూరియా (Urea) కోసం రైతులు తిప్పలు పడుతున్నారు. సొసైటీల వద్ద రోజంతా పడిగాపులు పడుతున్నా ఒక్క బస్తా కూడా దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అరకొరగా వ
వ్యవసాయానికి రాత్రివేళ కరెంటు సరఫరా చేయడంపై కర్ణాటక రైతులు ఆందోళనకు దిగారు. పొలాల్లో తారసపడ్డ మొసలిని విద్యుత్తు కార్యాలయానికి తీసుకెళ్లి నిరసన వ్యక్తం చేశారు. తద్వారా తాము ఎంతటి ప్రమాదకరమైన పరిస్థిత�
కాంగ్రెస్ పాలనలో రైతులు యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. నాట్లు వేసి రెండు నెలలైనా దొరక్క నిరీక్షిస్తున్నారు. సరిపడా నిల్వలు లేక రోజుల కొద్దీ గోదాముల చుట్టూ తిరుగుతూ పరేషాన్ అవుతున్నారు.
మల్లన్నసాగర్ నుంచి ముస్తాబాద్ పెద్ద చెరువుకు వస్తున్న నీరు మరో మూడు ఫీట్లు పెరిగిన తర్వాత దిగువన ఉన్న నక్కవాగుకు వదిలి పంటలను కాపాడాలని పలు గ్రామాల రైతులు శుక్రవారం మండలకేంద్రంలో ఎండలో ప్రధాన రహదారి
సిద్దిపేట నియోజకవర్గంలో నాలుగేండ్ల నుంచి యాసంగి పంటకు రంగనాయకసాగర్ కాల్వల ద్వారా రైతుల పంట పొలాలకు సాగు నీటిని అందిస్తున్నామని, ఈ సారి యాసంగి పంటకాలం పూర్తయ్యే వరకు సాగునీటిని అందించాలని రాష్ట్ర నీటి
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆరు గ్యారెంటీల మాటున ఎన్నో హామీలు ఇచ్చింది. 7వ గ్యారెంటీగా ప్రజాస్వామిక పాలనను అందిస్తామని ప్రజల హక్కులను కాపాడుతామని నమ్మబలికింది. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస�
విద్యుత్ సరిగా లేక, యాసంగి సాగుకు నీరందక ఎండిపోతున్న పంటలను చూసి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ర�
పంట పొలాల్లోకి వెళ్లేందుకు గ్రీన్ఫీల్డ్ హైవే వల్ల ఇబ్బంది పడుతున్నామని, తమకు దారి చూపాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా వేంసూరు మండలం ఎర్రగుంటపాడు, వేంసూరు గ్రామాలకు చెందిన రైతులు శుక్రవారం వేంసూరులో