Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా కష్టాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు విమర్శలు గుప్పించారు. మొన్న మహబూబాబాద్ జిల్లాలో యూరియా పంపిణీ కోసం పోలీసులు టోకెన్లు జారీ చేస్తే
యాసంగిలో సాగు చేసిన పంటలకు నీటి తడులు అందించలేక అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. చేతికి వస్తుందన్న పంట కండ్ల ముందే ఎండిపోతుండడంతో రైతులకు భంగపాటు తప్పడం లేదు. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటగా, బోర్లలో నీ
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు అరిగోస పడుతున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆందోళన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం మునుకుంట్లలో ఆదివారం ఆయన రైతు బీమనబోయిన భిక్షంకు చ�
గత ఎన్నికల్లో ఉద్యమకారులకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 15 నెలలు అవుతున్నా వాటి ఊసెత్తడంలేదని రాష్ట్ర ఉద్యమకారుల జేఏసీ చైర్మన్ సుల్తాన్ మండిపడ్డారు. ఆదివారం ఖమ్మంజిల్లా కూసుమంచి మ�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలంలోని ఆజంనగర్లో అటవీ అధికారులు రైతులపై విచక్షణారహితంగా దాడి చేయడం దారుణమని మానవ హకుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ తిరుపతయ్య అన్నారు.
రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించేందుకు అధికారులు వ్యవసాయ యోగ్యమైన భూముల సర్వే చేశారు. కరీంనగర్ జిల్లాలో 5,476 ఎకరాలు సాగు యోగ్యత లేనివని తేల్చారు. మిగతా భూమికి రైతు భరోసా ఇవ్వొచ్చని ప్రభుత్వానికి నివ�
‘ఎన్నికల సమయంలో రెండు లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తానని రేవంత్రెడ్డి చెప్పిండు. ధాన్యానికి బోనస్ ఇస్తనన్నరు. భరోసా పెంచి ఇస్తమన్నరు. నమ్మి రైతులమంతా కాంగ్రెస్కు ఓటేసినం. రేవంత్రెడ్డి అధికారంలోక�
రాష్ట్రంలో రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీ సక్రమంగా అమలు కాక, 24 గంటల కరెంట్, సాగునీరు లేక, సకాలంలో ఎరువుల అందక రైతులు పడుతున్న అవేదనలు, చేస్తున్న ఆక్రందనలు కాంగ్రెస్ సర్కార్కు కనబడడం లేదా? అని మాజీ ఎమ్మెల్య�
నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్కు వచ్చిన ఎమ్మెల్సీ కవితతో రైతులు, కూలీలు తమ గోడు వెల్లబోసుకున్నారు. వేస్ట్ ప్రభుత్వాలు రాజ్యమేలుతున్నాయని, రైతులను పట్టించుకుంటలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నకిలీ పత్తి విత్తనాల దందా జిల్లా లో గుట్టు చప్పుడు కాకుండా యథేచ్ఛగా సాగుతున్నది. ప్రతి ఏటా కొడంగల్, తాం డూరు ప్రాంతాల్లో ఈ విత్తనాలు పట్టుపడుతున్నా అధికారులు నామమాత్రంగా కేసులు నమోదు చేసి వదిలేస్తున్న�
పంటను కాపాడుకునేందుకు రైతులు ఎప్పుడూ లేని కష్టాలు పడాల్సి వస్తోంది. చెరువుల్లో నీళ్లులేక భూగర్భజలాలు అడుగంటిపోవడం, ఎస్సారెస్పీ కాలువలో వారానికోసారి వచ్చే నీళ్లు ఎండిన కాల్వ తడవడానికే సరిపోవడం, ఫిబ్రవ�