రైతులకు సాగునీరు అందక నిల్వ ఉన్న నీటి కోసం గుర్తుతెలియని వ్యక్తులు చెక్ డ్యామ్కు గండికొట్టిన ఘటన జయశంకర్ భూపాలపల్లి నవాబుపేట శివారులో బుధవారం అర్ధరాత్రి జరిగింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలోని పెనగడప, రాంపురం రైతుల పంటలకు సాగునీరు అందడం లేదు. ఆర్థిక పరిస్థితి బాగున్న రైతులు బోర్ల ద్వారా వ్యవసాయం చేస్తుండగా.. మిగతా రైతులు సమీపంలోని ఎర్రచెరువు, ప�
నీళ్లుండీ ఇవ్వలేని దుస్థితి పాలకుర్తి నియోజకవర్గంలో దాపురించిందని మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లు లేక సగం, ముప్పావు పొలాలు ఎండుతున్నాయని, వాటిని రైతులు జీవాలకు అమ్మ
రైతుభరోసా పెట్టుబడి సాయం జిల్లాలో సగం మందికే అందడంతో మిగిలిన అర్హులైన రైతులు తమకెప్పుడు అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తమ బ్యాంకు ఖాతాల్లో ఎప్పుడు డబ్బులు జమ చేస్తారని వ్యవసాయ శాఖ కార్యాలయాల చు
పనులు వదిలి..పడిగాపులు కాస్తూ కొన్ని రోజులుగా యూరియా కోసం రైతులు నరకయాతన పడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల ప్రణాళికా లోపంతో పాత రోజులు పునరావృతమై అన్నదాతలు నానా అవస్థలు పడుతున్నారు.
దశాబ్ద కాలం వ్యవసాయాన్ని పం డుగలా చేసుకొని ఆనందించిన రైతన్నలు నేడు ఆందోళన చెందుతున్నారు. ఏడాదికాలంగా సర్కారు నిర్లక్ష్యానికి గురై.. సాగు భారమై ఆగమాగమవుతున్నారు. పంటలకు చివరి తడు లు అందక అల్లాడిపోతున్నా�
రైతుల వ్యవసాయ సంక్షేమానికి 20 శాతం బడ్జెట్ ను కేటాయించాలని పలువురు వక్తలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. బడ్జెట్లలో కార్పొరేట్ శక్తులకు వరాలు రైతులకు భారాలు మోపారని మండిపడ్డారు. అఖిల భార
యాసంగి పంటలు సాగు చేస్తున్న రైతులకు కరెంట్ కోతలు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి. ఆగ్రహించిన రైతులు బుధవారం గద్వాల జిల్లా అల్వాల్పాడు సబ్స్టేషన్ ఎదుట రాయిచూర్ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్త�
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం తెట్టకుంట తండాకు చెందిన రైతు ఇస్లావత్ యాకూబ్ పొట్ట దశకు వచ్చిన తన వరి పంటను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నాడు. రెండు ఎకరాల పొలంలో వరి పంట సాగు చేయగా, బోర్లలో చుక్క న�
ఒక పక్క పంటలకు నీరందక నానా ఇబ్బందులు పడుతున్న రైతన్నలకు మరోవైపు అధికారుల వేధింపులు మొదలయ్యాయి. నిజాంసాగర్ ప్రధాన కాలువ నుంచి పొలాలకు నీరందించుకుంటున్న రైతులకు చెందిన మోటర్ల స్టార్టర్లు, ఫ్యూజ్లను అధ
మా పంటలు ఎండిపోతున్నాయ్ సారో అని ఖమ్మంరూరల్ మండలం చింతపల్లి గ్రామ రైతులు మొత్తుకుంటున్నారు. వ్యవసాయ బావుల వద్ద లో వోల్టేజి సమస్యను పరిష్కరించండి మహాప్రభో అంటూ విద్యుత్ అధికారులను ప్రాధేయపడుతున్నా�
నేను తీసుకున్న పంటరుణాన్ని ప్రభుత్వం మాఫీ చేయలేదు..అలాగే ఆరునెలలకోసారి రావాల్సిన పంట పెట్టుబడి డబ్బులు పడలేదు..చేసేది లేక వ్యవసాయాన్ని బంద్ చేసి.. పొలాన్ని బీడుపెట్టానని వాపోయాడు నవాబ్పేట మండలంలోని హ�
గిట్టుబాట ధర రాక టమాట రైతు కుదేలవుతున్నాడు. మార్కెట్లో ధర దక్కక టమాటలు తెంపకుండా పొలంలోనే వదిలేస్తున్నా రు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం దేవునిగుట్ట తండా, నాగేంద్రపూర్ గ్రామాలకు చెందిన పలువురు రై�