కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలపై చర్యలు చేపట్టడంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం అంతమ్మగూడెం గ్రామస్తులు ధ్వజమెత్తారు
జగిత్యాల జిల్లా సారంగాపూర్, బీర్పూర్, ధర్మపురి మండలాల్లో దాదాపు 50 వేల ఎకరాలకు నీరందించే లక్ష్యంతో గత కేసీఆర్ ప్రభుత్వం బీర్పూర్ మండలంలో రూ.136 కోట్లతో రోళ్లవాగు ప్రాజెక్టును 95 శాతం పూర్తి చేసింది.
తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్ సమీపంలో ఉమమాహేశ్వర రిజర్వాయర్ పనులను ప్రారంభించడంపై అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, నీటిపారుదల శాఖ అధికారులు, అధికార పార్టీ నాయకులపై రైతుల�
నిజాంసాగర్ ప్రాజెక్టు నీళ్లు చివరి ఆయకట్టుకు అందకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో కడుపు మండిన రైతులు శుక్రవారం నీటిపారుదల శాఖ అధికారులను నిర్బంధించారు.
పంటలకు సాగు నీరందించాలని డిమాండ్ చేస్తూ జనగామ మండలం వడ్లకొండ గ్రామంలో శుక్రవారం రైతులు రోడ్డెక్కారు. హుస్నాబాద్-జనగామ ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు.
మల్కపేట కాలువ పరీవాహక గ్రామాల రైతులు కాలువ నీళ్ల కోసం చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఉంటామని బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య భరోసానిచ్చారు.
భారతదేశంలో ప్రతి అరగంటకో రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. రోజుకు 2 వేల మంది రైతులు వ్యవసాయాన్ని వదిలిపెట్టి ఇతర రంగాలకు వలస వెళ్తున్నారు. మిగతావారు కూడా లాభాలు వస్తున్నాయని వ్యవసాయం చేయడం లేదు. ఉన్న ఊరును,
ఇంకా ఫైనల్ కాకుండానే ప్రభుత్వం రోడ్డు ఏర్పా టు కోసం టెండర్లకు శ్రీకారం చుట్టింది. దీంతో బాధి త రైతులు ఇదేమి లెక్క అంటూ సర్కారు తీరుపై ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. తమకు భూమికి భూమి లే దా.. మార్కెట్ ధర ప్ర�
కాంగ్రెస్కు రైతుల ఉసురు తగులుతుందని మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పొట్టిగుట్ట, దేవునిగుట్ట తండాల్లో గురువారం ఆయన పర్యటించగా, రైతులు తమ ఎండిన పొలాలను చూప�
విద్యుత్తుశాఖ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యానికి ఇద్దరు రైతులు బలయ్యారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ల్యాబర్తికి చెందిన రైతు బల్గూరి వెంకటేశ్వర్లు(51) వరి పంటను �