Niranjan Reddy | వ్యవసాయ రంగం, రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి బాధ్యత లేదు, బాధ లేదు అని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి మండిపడ్డారు.
ఫార్మా సిటీ భూ బాధితులకు న్యాయం జరిగే వరకూ సీపీఎం ఆధ్వర్యంలో నిరంతర పోరాటాలు కొనసాగిస్తామని పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. రైతుల ఆమోదం లేకుండా బలవంతంగా సేకరించిన భూములను తిరిగి రైతులకు �
సంగారెడ్డి జిల్లాలోని ఉమ్మడి పుల్కల్ (Pulkal) మండల పరిధిలో బోర్లను నమ్ముకుని వరి నాట్లు వేసిన రైతులు తలలు పట్టుకుంటున్నారు. లో వోల్టేజీ కారణంగా మోటర్లు కాలిపోవడంతో యాసంగికి సాగు నీరందక రైతులు విలవిల్లాడుత�
కాళేశ్వరం ప్రాజెక్టులోని 11వ ప్యాకేజీలో భాగంగా రంగనాయకసాగర్ నుంచి ఇల్లంతకుంట మండలం, తంగళ్లపల్లి మండలం నరసింహులపల్లి వరకు కాలువ నిర్మించాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్ల జిల్లాలోని (Sircilla) పెద్దలింగాపూర్లో ర
కాంగ్రెస్ సర్కారు పాలనలో కష్టనష్టాలతో బతుకీడుస్తున్న రైతులకు ఎలాగో ఫాయిదా లేదు.. చివరికి మరణించిన రైతుల కుటుంబాలకు కూడా భరోసా దక్కడం లేదు. బీఆర్ఎస్ సర్కారు హయాంలో అకాలమరణం చెందిన రైతుల కుటుంబాలకు రై�
జనగామకు జలగండం పొంచి ఉన్నది. యాసంగి సాగు వేళ జలం పాతాళానికి జారిపోయి రైతాంగాన్ని దిక్కుతోచని స్థితిలో పడేసింది. అటు దేవాదుల జలాలు సకాలంలో విడుదల చేయకుండా కాంగ్రెస్ సర్కారు జాప్యం చేయడం, అధికార యంత్రాంగ
ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులకు విపక్ష పార్టీలు బాసటగా నిలిచాయి. మార్కెట్లో దగాకు గురవుతున్న అన్నదాతలకు అండగా నిలిచేందుకు విపక్షాలన్నీ ఒక్కటయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచైనా సరే మిర్చి రై�
యాసంగి రైతులకు గడ్డుకాలం దాపురించింది. పంటలను ఎలా కాపాడుకోవాలో అని మదనపడుతున్నారు. ఇప్పటికే పలు ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో నీటిమట్టాలు కనిష్ఠ స్థాయికి చేరాయి. ఈ క్రమంలో కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టలో
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం అయోమయం, గందరగోళంగా తయారైంది. ఇప్పటి వరకు ఎకరం, రెండెకరాలు, మూడెకరాల చొప్పున నిధులు జమ చేశామని ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్నప్పటికీ, ఆచరణలో మాత్రం అంద�
స్వర్ణ ప్రాజెక్టుకు కుడి, ఎడమ కాలువలతోపాటు జౌలినాలా కూడా ఉంటుంది. నీరు అధికం అయినప్పుడు జౌలినాలా ద్వారా నీటిని దిగువనకు వదులుతారు. దీని పరిధిలో నిర్మల్, దిలావర్పూర్ మండలాల్లోని వెంగ్వాపేట్, కాల్వ, క�
ఎండుతున్న పైరును చూసి రైతన్న కన్నీరు పెడుతున్నాడు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో చెరువులు, చెక్డ్యాంల్లో నీరు లేకపోవడంలో భూగర్భ జలాలు అడుగంటి బోర్లలో చుక్క నీరు రావడం లేదు.
యాసంగి సాగు కష్టతరంగా మారింది. నిజాంసాగర్ ప్రాజెక్టు చివరి ఆయకట్టు కింద సాగవుతున్న వరి పంటకు నీళ్లు అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టులో నీటి నిల్వలు పుష్కలంగా ఉండడం, సాగునీటికి డోకా �
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత బస్సు పథకం.. ఆటో డ్రైవర్ల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపింది. గిరాకీ తగ్గడంతో ఆటో డ్రైవర్లు ఆర్థిక ఇబ్బందులతోపాటు అప్పులపాలయ్యారు. ఆలూర్ మండలం గుత్ప గ్రామానికి చెందిన చలిగంటి
రంగారెడ్డి జిల్లా కడ్గాల్ మండలంలో గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు భూములిచ్చే ప్రసక్తే లేదని రైతులు స్పష్టం చేశారు. కడ్తాల్ మండలంలో గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మాణానికి ఇది వరకే రెవెన్యూ అధికారులు సర్వే నిర్�
సరైన దిగుబడులు లేక.. అప్పులను తీర్చలేక మనస్తాపంతో ఓ ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలు వరంగల్, మెదక్ జిల్లాలో చోటుచేసుకున్నాయి. బాధిత కుటుంబాలు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా దుగ్గొం