కాంగ్రెస్ పాలనలో రైతులకు కన్నీళ్లే మిగిలాయని, పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్క రోజు పంటలు ఎండిపోయిన సందర్భాలు లేవని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం జనగామ మండలంలోని ఎర్రకుంటతండా, దుబ�
మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలంలో కరువు పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. భూగర్భ జలాలు ఇంకిపోయి యాసంగిలో వేసిన పంటలు ఎండిపోతున్నాయి. పొట్టదశలో ఉన్న వరి పైర్లు కండ్ల ముందు ఎండిపోతుంటే రైతులు కన్నీ
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో సాగు నీళ్ల కోసం రైతులు చందాలు వేసుకుని రూ. 50 వేలు సేకరించి కాల్వ పూడిక తీసినా చుక్కనీరు రావడం లేదు. నోటి కాడికొచ్చిన పంట ఎండిపోయేలా ఉందని అధికారులతో మొరపెట్టుకున్�
రాష్ట్రంలో పొద్దుతిరుగుడు గింజల కొనుగోళ్లను వెంటనే చేపట్టాలని, కొనుగోలు కేంద్రాలను సోమవారం నుంచే ప్రారంభించాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్
నల్లగొండ జిల్లా నకిరేకల్, తిప్పర్తి మండలాల మధ్యలో డి-40 కాల్వ ఎల్-11 తూము వద్ద ఆదివారం ఆయా గ్రామాల రైతులు ధర్నా నిర్వహించారు. నల్లగొండ పట్టణ సమీపంలోని పానగల్ ఎస్ఎల్బీసీ డి-40 కాల్వ ద్వారా ఎల్-11 తూము నుంచ�
KTR | కేసీఆర్ అంటే కాళేశ్వరం.. కాంగ్రెస్ అంటే శనీశ్వరం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. సిరిసిల్ల పర్యటనలో భాగంగా కేటీఆర్ దేవునిగుట్ట తండాలో రైతులను కలిశారు
Crop loss | రామన్నపేట మండలంలో భూగర్భ జలాలు అడగంటి ఎండిపోయిన వరి పంటను ప్రభుత్వ యంత్రాంగం, వ్యవసాయ అధికారులు పరిశీలించి పంట నష్టాన్ని అంచనా వేసి ఎకరాకు 30 వేల రూపాయలు అందించి ఆదుకోవాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షు�
Irrigation Water | వాన కాలం నుండి డి-40 కాల్వ ద్వారా సాగునీరు వదలడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పంట పొలాలకు సాగునీరు అందించాలని కోరుతూ నకరికల్ తిప్పర్తి రహదారిపై రాస్తారోకో చేస్తే పోలీస్ స్టేషన్లో నిర్బంధి
ఆత్మకూర్.ఎం మండలంలో కరువు పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. సాగునీటి వసతి లేక, భూగర్భజలాలు ఇంకిపోయి ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతున్నాయి. పొట్ట దశలో ఉన్న వరి పైర్లు కండ్ల ముందు ఎండిపోతుండడంతో కాపాడుక�
‘ఈ ప్రభుత్వానికి రెండు చేతులు జోడించి దండం పెట్టి వేడుకుంటున్నా.. రైతులకు నీళ్లు ఇచ్చి పంటలు ఎండిపోకుండా ఆదుకోండి’ అంటూ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. లేన
యూరియా అందుబాటులో లేకపోవడంతో జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో రైతులు అవస్థలు పడుతున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి, బుగ్గారం మండలాల్లోని పీఏసీఎస్ గోదాములకు శనివారం యూరియా లోడ్లు చేరుకోవడంతో ఉదయం నుంచే ర
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన రోళ్లవాగు ప్రాజెక్టుపై నేటి కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నది. గత ప్రభుత్వ హయాంలో 95 శాతం మేర ప్రాజెక్టు ఆధునీకరణ పనులు పూర్తవగా, కేవలం షెట్�