జలవనరులు అడుగంటి.. భూగర్భజలాలు అథః పాతాళానికి పడిపోతుండడంతో పంటలకు చుక్క నీరందడం లేదు. ఏటా వేల ఎకరాల్లో వరి, మక్కజొన్న, పత్తి, ఇతర పంటలు పండించే మానుకోటలో ఈ యాసంగి సాగు ప్రశ్నార్థకంగా మారింది.
మామునూరు ఎయిర్పోర్టుకు అవసరమైన భూ సర్వే చేసేందుకు మంగళవారం నక్కలపల్లికి వచ్చిన అధికారులను రైతులు అడ్డుకున్నారు. రంగశాయిపేట నుంచి తమ గ్రామాలకు రోడ్డు నిర్మాణం చేపట్టిన తర్వాతే సర్వే చేపట్టాలని నక్కల�
‘అపర భగీరథుడు.. కేసీఆర్'కు ఆజన్మాంతం రుణపడి ఉంటామని అన్నపురెడ్డిపల్లి మండల రైతు లు పేర్కొన్నారు. కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సీతారామ ప్రాజెక్టు నీళ్లు తమ పంట పొలాలకు చేరడం పట్ల భద్రాద్రి జిల్�
సాగునీరు లేక పంట పొలాలు కండ్ల ముందే ఎండిపోతున్నాయని బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఆందోళన వ్యక్తం చేశారు. పంటలకు నీళ్లిచ్చి కాపాడాలని, రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్�
మిర్చి ధరల పతనానికి ముమ్మాటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తప్పిదమే కారణమని వ్యవసాయ శాస్త్రవేత్త శరత్బాబు స్పష్టం చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల్లో ప్రధానమైన మిర్చి ఎగుమతులపై ప్రభుత్వాలు చొరవ చూపకపోవడంతో�
రంగారెడ్డి జిల్లాలో వేసవి ఆరంభంతోనే వరి పంటలు ఎక్కడికక్కడే ఎండిపోతున్నాయి. సరైన సాగు నీరు లేక, వేసిన పంటలకు నీరందక అనేక గ్రామాల్లో పొలాలు ఎండిపోవటంతో రైతులు లబోదిబోమంటున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తప్పిదం వల్లే మిర్చి ధరలు పతనమైనట్టు వ్యవసాయ శాస్త్రవేత్త శరత్బాబు స్పష్టం చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల్లో ప్రధానమైన మిర్చి ఎగుమతులపై ప్రభుత్వాలు చొరవ చూపకపోవడంతోనే ఈ ఏడాది మి
అయిపోయిన పెళ్లికి తప్పెట్లమోత అన్నట్లుగా ప్రభుత్వ తీరు ఉన్నది. మండల కేంద్రమైన ఉప్పునుంతలలో సింగిల్విండో ఆధ్వర్యంలో సోమవారం ఎంతో ఆర్భాటంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ వేరుశనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిం�
బీఆర్ఎస్ హయాంలోనే మామునూరు ఎయిర్పోర్టు నిర్మాణానికి అడుగులు పడ్డాయి. నాటి తెలంగాణ ప్రభుత్వం, కేంద్రంతో పాటు జీఎంఆర్ సంస్థతో చర్చలు జరిపి ఎయిర్పోర్టు నిర్మాణానికి కృషిచేసింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ అసమర్థ పాలనతో రైతులు అష్ట కష్టాలు పడుతున్నారని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి విమర్శించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో వ్యవసాయం సంక్షోభంగా మారి అప్పుల బాధలతో రైతులు ఆత్మహత్యలు చేసుక�
Dry Crops | ప్రభుత్వం ఎండిపోయిన పొలాలను గుర్తించి రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు నుంచి వచ్చే కాల్వపనులను త్వరితగతిన పూర్తి చేయాలని సీపీఐ (ఎం) మండల కమిటీ సభ్యులు పోలే సత్య