నిర్మల్ జిల్లాలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టు కింద యాసంగి సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఆయకట్టు రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు అందడం లేదు. భైంసా పట్టణ శివారులో నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా భైంసా, లోకే�
రైతులు యాసంగిలో సాగుచేసిన పంటలు ఎండిపోకుండా సాగునీరందించాలని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని అన్నారం సమీపంలో సాగునీరు అందక ఎండిన పంటలను మాజీ ఎమ్మెల్యే బీరం పరిశీలిం�
మొన్నటి వరకు నిండుగా నీళ్లతో జలకళను సంతరించుకొని ఊళ్లకు ప్రాణాలు ఊది, పంటలకు జీవం పోసిన చెరువులు.. మళ్లీ తన జలకళను కోల్పోయాయి. ఏడాదిన్నర కిందటి వరకు ఊరంతటికీ ఆదరువుగా.. బతుకుదెరువుగా నిలిచినా.. ప్రస్తుతం ప�
రంగారెడ్డి జిల్లాలో తాగు, సాగునీటికి ముప్పు ముంచుకొస్తుంది. జిల్లాలో భూగర్భజలాలు గణనీయంగా తగ్గిపోవటంతో ఎక్కడికక్కడే బోర్లు ఎండిపోతున్నాయి. జిల్లావ్యాప్తంగా ఇప్పటికే సుమారు 50శాతంకు పైగా బోర్లు ఎండిపో�
Farmers | నూతనకల్ మండలవ్యాప్తంగా ఎస్సారెస్పీ కాలువల ద్వారా గోదావరి జలాలు రాక చెరువులు, కుంటలు, బోరుబావులు, బావులు, భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. ఏ గ్రామంలో చూసినా వరి పంట పొలాలు ఎండిపోయి దర్శనమిస్తున్నాయి.
టమాటకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉందని ,వాతావరణ పరిస్థితుల తట్టుకొని అధిక దిగుబడులను ఇచ్చే హైబ్రిడ్ రకాలను మరిన్ని మార్కెట్లోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యా�
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులపాలిట కొట్లాటకు దారితీస్తున్నది. సాగునీటి సమస్యలు రోజురోజుకూ తీవ్రమవుతున్నా కొద్దీ రైతుల్లో ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి.
ఎల్లంపల్లి ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలనే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జలసంకల్పం త్వరలోనే నెరవేరనున్నది. ఎల్లంపల్లి ప్రాజెక్టుతో ఆ ప్రాంత ప్రజలు సర్వస్వం కోల్పోయారు.
జూరాల ప్రాజెక్టు కింద పంటల సాగు చేసిన రైతులకు సాగునీటిపై సందిగ్ధం నెలకొన్నది. పంటలు చేతికి రావాలంటే ఇంకా 1.2 టీఎంసీల నీరు అవసరం ఉన్నది. ప్రస్తుతం పంటలకు సరిపడే నీరు ప్రాజెక్టులో లేదు. కర్ణాటక కరుణిస్తే తప్�
గత ప్రభుత్వాలు ప్రజల కోసం చేసిన మంచి పనులు, పథకాలను అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు కొనసాగిస్తేనే ప్రజలకు మంచి జరుగుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూర�
రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ అనిల్కుమార్ను రైతులు అడ్డగించారు. శాయంపేట మండలం జోగంపల్లి శివారులోని దేవాదుల ఎత్తిపోతల పథకం ఫేజ్-2లో పంప్హౌస్ పరిశీలనకు ఆయన అధికారులతో కలిసి బుధవారం
వరి సాగుచేస్తున్న రైతుల్లో టెన్షన్ మొదలైంది. భూగర్భ జలాలు తగ్గిపోయాయి. దీంతో బోర్లలో నుంచి నీరు సరిగా రావడం లేదు. పొలం తడపడం రైతులకు కష్టంగా మారింది. పంట చేతికి అందడానికి మరో నెల, నెలన్నర రోజులు పట్టే అవక�
వేసవికి ముందే భూగర్భ జలాలు అడుగంటడంతో పల్లికాయ సాగు చేసిన రైతుల కష్టం మట్టిపాలు అవుతున్నది. కలిసి వస్తుందనుకున్న పంట బోరు బావుల్లో నీళ్లు ఇంకిపోయిన కారణంగా కండ్ల ముందే ఎండిపోతుండడంతో రైతులు తల్లడిల్లు
రంగారెడ్డిజిల్లాలో అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. ఆరుగాలం శ్రమించి అప్పులు తీసుకువచ్చి పెట్టుబడులు పెట్టి, వరినాట్లు వేసిన రైతులు కళ్ల ముందే పొలాలు ఎండిపోతుండటంతో వారి గుండె చెరువవుతున్నది. జిల్లావ్యా�
ప్రముఖ కంపెనీల పేరుతో నకిలీ పురుగు మందులు విక్రయించి మోసాలకు పాల్పడిన ఐదుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు బుధవారం హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సీపీ అంబర్ కిశ�