వ్యవసాయంలో దుక్కులు దున్ని విత్తనాలు విత్తడం పూర్తి శ్రమతో కూడుకున్నది. దుక్కుల్లో చేతితో విత్తనాలు విత్తడం అనేది రైతులకు ఎక్కువ శ్రమ, కూలీలు, ఖర్చుతో కూడుకున్న పని. యంత్రాలతో విత్తనాలు విద్య పద్ధతి కూడ
కర్షకులకు మళ్లీ కాళరాత్రులు వచ్చాయి. 24 గంటల నిరంతర కరెంటుతో పదేండ్ల పాటు గుండెలపై చెయ్యేసుకొని కంటి నిండా నిద్రపోయిన రైతులకు ఇప్పుడు కునుకు కరువైంది. రాష్ట్రంలో సమైక్య పాలన నాటి విద్యుత్తు కష్టాలు పునర�
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం మరో ప్రాజెక్టు పరిధిలోని రైతులకు కష్టాలను తెచ్చిపెట్టింది. ఉత్తర తెలంగాణ వరదాయినిలా మారిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్వహణాలోపంతో చివరి ఆయకట్టు రైతులకు సాగునీటి కష్టాలు
కోతకు వచ్చిన పంటలు నీరు అందక, లో వోల్టేజ్ తో మోటార్లు సరిగా నడవక పూర్తిగా ఎండిపోయిన పంటలను చూస్తుంటే ఏడుపొస్తుందని మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
Medak | రోజు రోజుకు భూగర్భజలాలతో పాటు రైతుల ఆశలు కూడా అడుగంటుతున్నాయి. యాసంగి సీజన్ ప్రారంభంలో బోర్ల నుంచి సమృద్ధిగా వచ్చిన నీళ్లను చూసిన రైతులు వరి, మొక్కజొన్న పంటల సాగు చేశారు.
Siddipeta | సర్కారు నిర్లక్ష్యంతో రైతులకు నిత్యం ఉపయోగపడే గోడౌన్ శిథిలావస్ధకు చేరుకుంది. పూర్తిగా వ్యవసాయ ఆధారిత గ్రామమైన మండలంలోని కడవేర్గు గ్రామంలో గత మూడు దశాబ్ధాలుగా రైతుల పంటలకు ఎరువులను అందించిన గోదా�
Medak | రామాయంపేట మండల వ్యాప్తంగా వరి పొలాలు ఎండిపోతున్నాయి. ఒకవైపు భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు సరిగా పోయడం లేదు. మరోవైపు కరెంటు కోతలు తీవ్రమయ్యాయి.
కరీంనగర్ (Karimnagar) జిల్లాలోని నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి మోతె, ఇరుకుల్ల వాగులకు సాగు నీరు విడుదల చేయకపోవడంతో అనేక గ్రామాల్లో పంటలు ఎండిపోతున్నాయి. గత కేసీఆర్ ప్రభుత్వంలో గంగాధర మండలంలోని నారాయణపూర్ రిజర్
‘దేవుడు పోయి.. దయ్యం వచ్చినట్టయ్యింది! మేం సచ్చినమా? బతికినమా? అని కనీసం సూత్తలేరు. మా ఎమ్మెల్యే ఎవరో గూడ తెల్వదు. ఆయనను (కేసీఆర్) యాది చేసుకుంట ఇట్ల బతుకుతున్నం..’ అని వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర�
పదేండ్లలో జీవధారగా ఉన్న ఇరుకుల్ల వాగు ఎండిపోయింది. రాళ్లు.. రప్పలు, ఇసుక తప్ప చుక్కనీరు కనిపించడం లేదు. ఏడాదిన్నర కిందటి వరకు జీవధారగా పారిన వాగు ఒక్కసారిగా వట్టి పోయింది.
అది జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని బూర్నపల్లి గ్రామం.. ఇక్కడ పంట సాగుచేయాలంటే తలాపునే ఉన్న మానేరు వాగు, డీబీఎం 38 కాల్వే దిక్కు. వాగు ప్రవహించినా.. డీబీఎం కాల్వ పారినా ఆ గ్రామ పరిధిలోని వ్యవస�
శాంతిఖని భూగర్భ గనిని లాంగ్వాల్ ప్రాజెక్ట్గా మార్చడం వద్దే వద్దని.. పంట పొలాలే ముద్దు అని.. ఆ ప్రతిపాదనను విరమించుకోవాలని, బలవంతంగా మార్చాలని చూస్తే పదివేల మందితో నిరాహార దీక్ష చేపడుతామని ప్రభావిత గ్�
ప్యారానగర్లో జీహెచ్ఎంసీ డంపింగ్యార్డు పనులు వెంటనే ఆపాలని రైతు జేఏసీ నాయకులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 30వ రోజుకు చేరుకున్నాయి. గుమ్మిడిదల, నల్లవల్లి, కొత్తపల్లి గ్రామాల్లో గురువారం రిలే నిరాహా�