వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఇస్లావత్ తండాలో 25 కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో రైతులు ఇబ్బంది పడ్డారు. ఈ విషయాన్ని విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించలేదు.
సీతారామ ప్రాజెక్టు కాలువ నిర్మాణం కోసం భూములిచ్చిన తమకే ముందుగా సాగునీళ్లివ్వాలని భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండల రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Farmers | రైతులకు ఇచ్చిన హామీలు అన్నిటినీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) జాతీయ కమిటీ పిలుపులో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్ అంబేద్కర్ చౌరస్తా కేంద్రంల�
తమ పంటలు ఎండిపోతుంటే ఆంధ్రా ప్రాంతానికి సాగునీరు తరలించడం ఏంటని మధిర నీటి పారుదల శాఖ ఈఈ రామకృష్ణపై బోనకల్లు మండల రైతులు ఆదివారం కలకోట రెగ్యులేటర్ వద్ద మండిపడ్డారు.
Godavari waters | బచ్చన్నపేట మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాలలో యాసంగి పంటకు నీరు అందక వరి పంటలు ఎండిపోవడంతో రైతన్నలు దిక్కుతోచని స్థితిలో ఆందోళన పడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ల ఫోరం మండల అ
Sand | బేగంపేట వాగులో నుంచి అక్రమంగా ఇసుక(Illegal sand) తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామ రైతులు ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Revanth Reddy | సీఎం రేవంత్రెడ్డి మరోసారి తన అసమర్థతను, నిస్సహాయతను చాటుకున్నారు. పంటలకు నీళ్లివ్వడం తన వల్ల కాదని చెప్పకనే చెబుతూ చేతులెత్తేశారు. పంటలు ఎండి, గుండెలు పగిలి రైతన్నలు ఉరికొయ్యలకు వేలాడుతుంటే ప్రభ�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. గడిచిన నాలుగేళ్లలో ఎప్పుడూ లేని స్థాయిలో నీటి వనరులు అధఃపాతాళానికి పడిపోయాయి. గతేడాది ఈ సమయంలో మంచిర్యాల జిల్లాలో 6.26 అడుగుల నీటిమట్టం ఉంటే.. ఇప్పుడ�
ఎన్నో ఆశలతో యాసంగిలో సాగుచేసిన వరి పొలాలు నీరు లేక నెర్రెలుబారుతున్నాయి. కోనరావుపేట మండలంలో ఈ యాసంగి సీజన్లో దాదాపు 17,800 ఎకరాలకు పైగా వరి పంటలను రైతులు సాగుచేశారు. ఇందులో ధర్మారం, పల్లిమక్త, వెంకట్రావుపే�
మండలంలోని కొంచవెల్లిలో తరచూ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతుండగా, పొట్టకొచ్చే దశలోనున్న పంటలు ఎండిపోతున్నాయి. పక్షం రోజుల్లో మూడు ట్రాన్స్ఫార్మర్లు మార్చినా ఫలితం లేకపోగా, కష్టనష్టాలకోర్చి వేసిన వరి చేత
కడెం ఆయకట్టు చివరి వరకు సాగు నీరందించాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నాగసముద్రం మలుపు వద్ద శనివారం నాగసముద్రం, మాకులపేట, తాళ్లపేట గ్రామాలకు చెందిన రైతులు ఆందో�
రైతు భరోసా పథకంపై నమ్మకం కోల్పోతున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో యాసంగిలో 14,300 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా అందించేలా ప్రభుత్వం నిర్ణయించింది. అరకొర రైతులకు ఇచ్చే రైతు భరోసానైనా సకాలంలో అందిస్తారనుక
Zaheerabad | వ్యవసాయం నిత్య కృత్యం. రైతులకు పనిలేని రోజు అంటూ ఉండదు. చేయాలనుకుంటే ఏ కాలంలోనైనా పనులకు కొదవు ఉండదు. వానాకాలం, శీతాకాలం, ఎండా కాలం ఇలా అన్ని కాలాల్లో రైతులు పొలాల్లో బిజీగా గడుపుతుంటారు.
Rythu Bharosa | రైతు భరోసా పథకంపై రైతులు నమ్మకం కొల్పోతున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో యాసంగిలో 14, 300 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా అందించేలా ప్రభుత్వం నిర్ణయించింది.