రైతులకు సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు మాజీ సీఎం కేసీఆర్ రూ.వేల కోట్లతో ప్రాజెక్టులు నిర్మిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టుల నుంచి నీటిని ఇవ్వలేక దౌర్భాగ్యపు పాలన కొనసాగిస్తున్న�
వానకాలం గడిచిపోయింది. యాసంగి ప్రారంభమై మూడు నెలలు దాటిపోతున్నా రైతులకు ఇంకా రైతుభరోసా పెట్టుబడి సాయమే అందలేదు. రాష్ట్రంలో రైతుల బాధలు తీరాలంటే ఒక్క కేసీఆర్తో సా ధ్యం. రైతుల బాధలు తెలిసిన ఒకే ఒక పార్టీ బ�
తెలంగాణ రైతులకు ప్రతి ఎకరానికి నీరు సరఫరా అయిన తర్వాతే ఆంధ్రాకు నీళ్లిస్తామని ఇరిగేషన్ కల్లూరు ఎస్ఈ గాలి వాసంతి తెలిపారు. బీబీసీ కెనాల్, కలకోట మేజర్, ఆళ్లపాడు మైనర్, నారాయణపురం మేజర్, వల్లపురం, రాపల్లి మ�
Farmers Protest | పసుపునకు కనీస మద్దతు ధర చెల్లించాలని, దళారుల మోసాలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం నిజామాబాద్ ప్రధాన బస్టాండ్ వద్ద పసుపు రైతులు మెరుపు ధర్నా చేపట్టారు.
యాసంగి ఆరంభంలో భూగర్భ జలాలు సంతృప్తికరంగా ఉండడంతో రైతులు వరి నాట్లు వేయడానికి మొగ్గు చూపారు. దీనికి తోడు చిలిపిచెడ్ మండలం మీదుగా మంజీరా నది వెళ్తున్న ఈ ప్రాంత రైతులకు బోర్లు ద్వారా భూగర్భ జలాలు తగ్గకుం
Ground Water | భూగర్భజలాలు అడుగంటడంతో బోరుబావుల్లో నీరు ఇంకిపోతుంది. దీంతో చేతికందే దశలో ఉన్న వరిపంటను కాపాడుకునేందుకు అన్నదాతలు నానా తంటాలు పడుతున్నారు. అప్పులు చేసి కొత్తగా బోర్లు వేస్తున్నా, వ్యవసాయ బోరు బావ
మా ప్రాణాలు పోయినా సరే మా భూములు ఇచ్చేది లేదని రంగారెడ్డి జిల్లా రావిర్యాల, కొంగరకుర్దూ గ్రామాలకు చెందిన గ్రీన్ఫీల్డ్ రోడ్డు బాధిత రైతులు స్పష్టం చేశారు. తమ భూముల్లో రోడ్డు పనులు చేపడితే ప్రాణాలు ఫణంగ
నోటి కాడికొచ్చిన పంట పొలాలు కండముందే ఎండుతుంటే రైతన్న పడుతున్న గోస అంతా ఇంతా కాదు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని ఆకేరు వాగు పరీవాహక ప్రాంతంలో తీవ్ర నీటి సమస్య నెలకొన్నది.
ఎండల వల్ల పంటలు ఎండుతున్నాయని సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్రావు భగ్గుమన్నారు. పాలన చేతగాక ప్రకృతి మీద కూడా రేవంత్రెడ్డి నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. ‘ఎండలకు పంటలు ఎండుతు
రంగనాయకసాగర్ నుంచి ఎడమ కాల్వ ద్వారా సాగునీరు విడుదల చేయించినందుకు నారాయణరావుపేట మం డలం బంజేరుపల్లిలో ఆదివారం ఎమ్మెల్యే హరీశ్రావు చిత్రపటానికి రైతులు క్షీరాభిషేకం చేశారు.
గోదావరి జలాలతో మండలంలో ఎండుతున్న పంటపొలాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు.