Congress | అధికారంలోకి రాగానే సాగు నీళ్లందిస్తామని కాంగ్రెస్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందని, కానీ గెలిచిన తర్వాత నీళ్లివ్వకుండా పంటలు ఎండబెడుతున్నదని రైతులు మండిపడుతున్నారు.
మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇలాకాలోని ఓ చెరువు కోసం రెండు గ్రామాలు కొట్లాటకు దిగడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. సోమవారం అర్ధరాత్రి మొదలైన వివాదం మంగళవారం సాయంత్రం దాకా కొనసాగింది. చివరకు అధ�
గతంలో ఎన్నడూలేని విధంగా వికారాబాద్ జిల్లాలో భూగర్భజలాలు తగ్గడంతో భూములు నెర్రెలు తేలి ఎండుముఖం పట్టాయి. అప్పులు తెచ్చి సాగు చేసిన పంట ఎండుతుండడంతో అన్నదాత పుట్టేడు దుఃఖంలో ఉన్నాడు. జిల్లాలో ఇప్పటివరక
గిట్టుబాట ధర అందక పసుపు రైతులు గగ్గోలు పెడుతున్నారు. వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు, మార్కెట్ పాలకవర్గం, అధికారులు అంతా కలిసి ఈ నామ్కు పంగనామాలు పెట్టి తమను దగా చేస్తున్నారని పసుపు రైతులు ఆగ్రహం వ్యక్తం�
గిట్టుబాటు ధరలేక నిజామాబాద్ పసుపు రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. వారు రోడ్డెక్కి ఆందోళనలకు దిగుతున్నా పట్టించుకోవడంలేదు ఎందుకని నిలదీశారు. ఎన్నికల ముం
వరికి ఆరుతడి పద్ధతిలో నీళ్లందించాలని మంత్రి తుమ్మల రైతులకు సూచించారు. దీని వల్ల నీటి ఎద్దడిని అధిగమించడంతో పాటు, అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.
మండలంలోని గోపన్పల్లి, డోకూర్, మినుగోనిపల్లి తదితర గ్రామాల్లో భూగర్బజలాలు అడుగంటి పోవడంతో బోరు బావులు ఎండి పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోటి ఆశలతో రైతులు సాగు చేస�
తట్టెడు మట్టి దియ్యలే. జిట్టెడు గోడ వెట్టలే. కానీ, అప్పు మాత్రం గుట్టలు గుట్టలుగా పోగుపడింది. వాటి కింద అన్ని రికార్డులూ ఫెళఫెళా బద్దలయ్యాయి. అప్పులు వద్దన్న ఒప్పుల కుప్పలు గత 15 మాసాల్లో చేసిన అప్పు అక్షరా
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఇందారం, టేకుమట్ల గ్రామా ల్లో సాగు నీరందక వందల ఎకరాల్లో పంటలు ఎండిపోయే దుస్థితి నెలకున్నది. చెరువులు ఎండిపోయి, బోర్లలో నీరు లేక వరి సాగు చేసిన రైతులు అవస్థలు పడుతున్నార�
విద్యుత్ లో ఓల్టేజీ సమస్య లేకుండా చూడాలని కోరుతూ గట్టుప్పల్ మండల రైతులు పలువురు మంగళవారం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిసి విన్నవించారు.
Kamareddy | కామారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. పొలానికి నీరు పారించేందుకు మోటర్ స్టార్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ రైతు అక్కడికక్కడే మృతిచెందాడు.
కామారెడ్డి జిల్లా రుద్రూర్ మండలంలో మంగళవారం వరి పంట కోతలు మొదలయ్యాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను కోసిన రైతన్నలు దళారులకు అమ్మేస్తున్నారు. ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తుందన్న నమ్మకం లే�
రైతులు నూతన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని(New technologies వినియోగించుకొని వ్యవసాయంతోపాటు లాభదాయకమైన పాడిపరిశ్రమ, పెరటి కోళ్లు పెంపకం వంటి వాటిపై దృష్టిసారించి ఆర్థికంగా వృద్ధి సాధించాలని జాతీయ మాంస పరిశోధన, �
Irrigation water | తెలంగాణ వ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటి పోయి సాగు నీరందక రైతులు బోరుమంటున్నారని తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో హృదయవిదారక దృశ్యాలు వెలుగుచూస్తున్నాయి.