బీఆర్ఎస్ సర్కారు మాదిరిగా యాసంగిలో ప్రభుత్వం కేఎల్ఐ ద్వారా సాగునీరు సరఫరా చేస్తుందని పంటలు వేసిన రైతులను నిరాశే మిగిలింది. దాదాపు రెండు నె లలుగా కాల్వల్లో నీరు రాకపోవడంతో వెల్దండ మండలంలో రైతులు వేస�
గత కేసీఆర్ ప్రభుత్వంలో గోదావరి జలాలతో నింపేందుకు తొలి ప్రాధాన్యంగా ఎంపికైన రోళ్లపాడు ప్రాజెక్టును ప్రస్తుత ప్రభుత్వం పక్కనబెట్టింది. ఫలితంగా ఆ రోళ్లపాడు ఆయకట్టు అన్నదాతలు ఆర్తనాదాలు చేయాల్సిన పరిస్
చుట్టూ ప్రాజెక్టులున్నా సాగునీటి కోసం రైతులు తండ్లాడుతున్నారు. ఎండుతున్న పంటలను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. నిజామాబాద్కు చెందిన రైతు మోహిన్రెడ్డి వాటర్ ట్యాంకర్తో తన రెండెకరాల ప
Sun flower | సిద్దిపేట జిల్లా తోగుట మండల కేంద్రంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పొద్దు తిరుగుడు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణ రెడ్డి పరిశీలించారు.
Crops | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల(Farmers) కష్టాలు రెట్టింపవుతున్నాయి. సాగు, తాగు నీరు కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
NIMZ | ప్రాణాలు పోయినా సరే.. నిమ్జ్ ప్రాజెక్టుకు భూములు ఇచ్చే ప్రసక్తే లేదని రైతులు అధికారులకు తేల్చిచెప్పారు. బుధవారం సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మామిడిగీ గ్రామంలోని రైతు వేదికలో నిమ్జ్ భూసేకర�
యాసంగి పంటలకు నీటి తడులు అందించలేక రైతులు పడుతున్న బాధలు వర్ణణాతీతం. చేతికొచ్చిన పంట కండ్ల ముందే ఎండిపోతుండడంతో దిగాలు చెందుతున్నారు. వర్షాలు సమృద్ధిగా పడినా.. ఎగువ నుంచి ప్రాజెక్టులకు వరద వచ్చినా.. ఎక్క�
ఏడాదిన్నర కిందటి వరకు గోదావరి జలాలతో కళకళలాడిన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జలాశయాలు నేడు చుక్క నీరు లేక ఎండిపోయాయి. మండు వేసవిలోనూ మత్తళ్లు దుంకిన చెరువులు, కుంటలు ఎండాకాలం ప్రారంభంలోనే నీళ్లు లేక నెర్రె�
ఏడాదిన్నర క్రితం వరకు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో గోదావరి నిండు కుండలా ఉండేది. పరీవాహక గ్రామాల్లో భూగర్భజలాలు పైపైనే కనిపించేవి. చెరువులు, కుంటలే కాదు బోర్లు, బావులు నిండుగా ఉండేవి. అప్పుడు సమృద్ధిగా నీళ�
ఎన్నో ఆశలతో సాగుచేసిన పంటలు చేతికందే దశలో ఎండిపోతున్నాయి. సాగునీరందక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరి పంటకు నీటి తడులు అందక ఆగమాగమవుతున్నారు. కండ్ల ముందే ఎండుతున్న పంటలు కంటనీరు తెప్పిస్తున్నాయ�
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన బండారి మహేశ్ నాలుగెకరాల్లో వరి సాగు చేశాడు. రెండు బోర్లు ఉండగా నీరు సరిపోకపోవడంతో గతేడాది రూ.5 లక్షలతో బావి తవ్వించాడు. ఈ ఎడాది బోర్లు ఎత్తిపోయాయ�
పండించిన పంటకు మద్దతు ధర లభించడం లేదని పసుపు రైతులు పోరుబాట పట్టారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై అధికారంలోకి వచ్చాక నోరుమెదపని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు. తక్షణమే పసుపునకు మద్దతు ధర �