జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలో ‘రైతులను వెంటాడుతున్న కరెంటు కష్టాలు’ అనే శీర్షికతో ఈ నెల 14న శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’ మెయిన్ ఎడిషన్లో కథ నం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనికి విద్యుత్తు శా�
చాకెపల్లి శివారులో దాదాపు పదెకరాల్లో గున్నికుంట చెరువు ఉన్నది. చుట్టూబోర్లు ఉండడంతో రైతులు వ్యవసాయ పనులకు ఈ చెరువును వినియోగించడం లేదు. వానాకాలంలో మాత్రమే చెరువులో నీరు ఉంటుండగా, వేసవిలో నిల్వ ఉండడం లే�
రైతన్న రెక్కల కష్టం వృథా అవుతున్నది. రేయింబవళ్లు శ్రమించి వేసిన పంట చేతికందే దశలో చేజారిపోతున్నది. ఒకప్పుడు పుష్కలమైన జలాలతో బంగారు పంటలు పండించిన గర్శకుర్తిలో సాగునీటి గోస తీవ్రమైంది. సాగుకు నీరందక.. చ�
పసుపు రైతుకు నష్టాలు తప్ప లాభమే లేకుండాపోతున్నది. ఈ సీజన్ ఆరంభం నుంచి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పట్టించుకునే నాథుడే లేకపోవడంతో యార్కెట్లో దోపిడీ యథేచ్ఛగా సాగుతున్నది. దళారులకు సర్కారు పెద్దల�
భూగర్భ జలాలు అడుగంటుతుండడం తో బోరుబావుల్లో నీరు ఇంకిపోతున్నది. చేతికందే దశలో ఉన్న వరి పంటను కాపాడుకునేందుకు అన్నదాతలు నానా తంటాలు పడుతున్నారు. అప్పులు చేసి కొత్తగా బోర్లు వేస్తున్నా.. బోరు బావుల్లో పూడి
MGKLI | యంజీకేఎల్ఐ మరియు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల ద్వారా జిల్దార్ తిప్ప చెరువుకు సాగునీరు అందించాలని శుక్రవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో చెరువు వద్ద రైతులు నిరసన తెలిపారు.
హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడా అసైన్డ్ భూములను రాష్ట్ర ప్రభుత్వం వదలడం లేదు. పారిశ్రామికవాడల ఏర్పాటు పేరుతో వరుసగా భూసేకరణ నోటిఫికేషన్లను జారీచేస్తూ రైతులను ఆందోళనలకు గురిచేస్తున్నది. రం
ఆయన మార్చురీకి మర్లుతున్న రైతుల జీవితాల్ని మార్చడానికి భగీరథ తపస్సు చేసినవాడు వలస పాలకుల చేతిలో జీవచ్ఛవంలా ఉన్న తెలంగాణకు జీవం పోసినోడు నీళ్లు లేక నెర్రలు బారిన ఈ నేలకు కృష్ణా, గోదావరి జలాలతో దూప తీర్చి
చి‘వరి’ తడికి నీరందించేందుకు రైతులు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. అందిన కాడికల్లా అ ప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి నోటికందే సమయానికి పొలాలు కండ్ల ముందే ఎండిపోతుండడంతో గుండెలు బాదుకుంటున్నారు. ఎలాగైనా ప
సీఎం రేవంత్రెడ్డికి 20 శాతం కమీషన్పై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ టీ రాజయ్య అన్నారు. చేతకాని కాంగ్రెస్ ప్రభు త్వ విధానాల వల్ల రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ప�