‘మా గ్రామంలోని వందలాది మంది రైతులకు వెంటనే రుణమాఫీ చేయండి మహాప్రభో’ అంటూ మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామ రైతులు డిమాండ్ చేశారు. సంబంధిత పట్టాదారు పాస్బుక్, ఆధార్కార్డు, బ్యాంక్ పాస్బుక్ జిరాక్�
రైతన్న ఆశలు ఆవిరవుతున్నాయి. వేములవాడ మండలంలో చెరువులు, కుంటలు అడుగంటిపోతున్నాయి. ఒకప్పుడు పుష్కలమైన జలాలతో కళకళలాడిన జలవనరులు, కాంగ్రెస్ ప్రభుత్వ తీవ్ర నిర్లక్ష్యంతో రెండు సీజన్లుగా నీరు లేక వెలవెలబో
ఎంకి పెండ్లి సుబ్బి చావుకొచ్చిందన్న చందంగా తయారైంది వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈవో)ల పరిస్థితి. పథకాల అమలులో ప్రభుత్వ వైఫల్యం వీరికి శాపంగా మారుతున్నది.
రాష్ట్రంలో బోగస్ విత్తనోత్పత్తి కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేశ్రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లోని హాకాభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. ములుగు జిల్లా వాజేడు, వె�
తమకు ఇప్పటివరకు రుణమాఫీ (Runa Mafi) కాలేదని జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట రైతులు వెల్లడించారు. వెంటనే తమ రుణాలుమాఫీ చేయాలంటూ సీఎం రేవంత్కి విజ్ఞప్తి చేశారు.
కృష్ణా జలాల వినియోగంలో ఏపీని నిలువరించే క్రమంలో రేవంత్రెడ్డి సర్కారు ప్రదర్శించిన నిర్లక్ష్యం కారణంగా తెలంగాణ రైతాంగం సాగునీటి కోసం అష్టకష్టాలు పడుతున్నది. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసినా పంటలు చ�
సూర్యాపేట జిల్లాకు కాళేశ్వరం నుంచి చుక్క నీళ్లు రాలేదు. ఏడేండ్లపాటు వచ్చినవి శ్రీరాంసాగర్ నీళ్లే.. ఆ నీటితోనే పంటలు సాగయినయి. గతంలో రాష్ట్రంలో ఎక్కడ పంటలు పండినా కాళేశ్వరం ప్రాజెక్టుతోనే అన్నరు. ఎస్సార
కోనరావుపేట మండలం తల్లడిల్లుతున్నది. తలాపునే జల బాంఢాగారం మల్కపేట రిజర్వాయర్ ఉన్నా చుక్కనీరు వాడుకోలేని దుస్థితిలో మగ్గుతున్నది. సాగును బంగారం చేయడమే లక్ష్యంగా గత బీఆర్ఎస్ సర్కారు జలాశయాన్ని నిర్మ�
జూరాల ఆయకట్టు కింద వారబంధిపై సాగునీటి విడుదలతో పం టలు ఎండిపోతున్నాయంటూ జూరాల ఆ యకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిఏటా ఏప్రిల్, మే నెల వరకు సాగునీరు అందేదని, ప్రస్తుతం వారబంధితో ప్రతి మం గళ, బ�
చెంతనే కృష్ణా నదీ జలాలు గల గలా పారుతున్నా తమకు మాత్రం సాగునీళ్లు అందడం లేదు.. కనీసం చెరువులు కుంటలన్నా నింపుకుందామనుకున్నా కాల్వలు లేకపాయే.. కేవలం వర్షాధారంపైనే ఆధారపడి సేద్యం చేస్తు ప్రతీసారి సాగు చేసి�
ఈ యాసంగి ఎవుసం రైతన్నకు కష్టాల కడలిగా మారింది. ఓవైపు భూగర్భ జలాలు ఇంకిపోయి బోర్లు, బావులు వట్టిపోతున్నాయి. కొద్దోగొప్పో బోర్లు పోస్తున్న చోట కూడా విద్యుత్ సమస్యలు వేధిస్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా
చెరువులు, కుంటలు, బోర్లు, బావుల్లో చుక్క నీరు లేక.. రైతన్న దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఎండిన పంటలను పశువులకు మేతగా వేస్తున్నాడు. కళ్ల ముందే చేతి కందే పంటలు ఎండిపోతుంటే రూ. లక్షల అప్పు తెచ్�
అక్రమంగా ఓ వ్యాపారి కోళ్లదాణాను రైతుల నుంచి కొనుగోలు చేసిన సంఘటన నిజాంపేట మండల కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. నిజాంపేట ఎస్సై శ్రీనివాస్రెడ్డి వివరాల ప్రకారం.. నిజాంపేట మండల శివారులోని వెంకటేశ్వర హే�
పసుపు రైతులకు నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మద్దతుగా నిలిచారు. పసుపు పంట క్వింటాల్కు రూ.15 వేల గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ‘జై జవాన్, జై కిసాన్' అని రాసి ఉన్న ప్లకార్డులను శాసన మండ�