సీఎం రేవంత్రెడ్డికి 20 శాతం కమీషన్పై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ టీ రాజయ్య అన్నారు. చేతకాని కాంగ్రెస్ ప్రభు త్వ విధానాల వల్ల రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ప�
మండలంలోని పాలేరు వాగులో చెక్ డ్యాంలు ఎండిపోతున్నాయి. యాసంగి తొలి దశలో చెరువులు, కుంటలు, వాగులు కళకళలాడి బోర్లు, బావుల్లో సమృద్ధిగా నీరు ఉండడంతో రైతులు వరి, మక్కజొన్న, మిర్చి, పత్తి పంటలు సాగు చేశారు.
సాగునీటి కోసం గంగాధర మండల రైతలు కదం తొక్కారు. చొప్పదండి నియోజకవర్గంలో పంటలు ఎండిపోతున్నాయని, నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి సాగునీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం బీఆర�
నాలుగు నెలలుగా పాల బిల్లులు ఇవ్వడం లేదు.. ఎగ్గొడుదామని చూ స్తున్నారా అంటూ నార్ముల్ సంస్థపై పాడి రైతులు మండిపడ్డారు. పెండింగ్లో ఉన్న బిల్లుల కోసం మండలంలోని మల్లాపురంలో గల నార్ముల్ పాల సేకరణ కేంద్రం వద�
భూగర్భజలాలు అడుగంటిపోవడం.. బోరుబావులన్నీ ఎత్తేయడంతో పొట్టదశకు వచ్చిన వరి ఎండిపోతున్నది. పంటను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నం చేయాల్సి వస్తున్నది. ఈ పరిస్థితుల్లో బోర్లు వేస్తున్నా చుక్కనీరు రాక రైతుల�
కాంగ్రెస్ నేతల మాయమాటలు నమ్మి వరిసాగు చేస్తున్న రైతన్నలకు కన్నీరే దిక్కయింది. ప్రభుత్వం ఎస్ఆర్ఎస్పీ కాలువకు నీళ్లు వదలకపోవడంతో సాగునీరు అందక పొట్ట దశకు వచ్చిన పంట కండ్లముందే ఎండిపోయింది. దీంతో చేసే
రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చించాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. శాసనసభ సమావేశాలను కనీసం 20 రోజులు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
రైతులు ఆరుగాలం కష్టపడి సాగు చేసిన వరి పంటలు నీళ్లు అందకపోవడంతో ఎండిపోతున్నాయి. మాడ్గులపల్లి మండలంలో సాగర్ ఆయకట్టు చివరి భూములు కావడంతో నీళ్లు పూర్తి స్థాయిలో రావడం లేదు. దాంతో పంటలు ఎండడంతో రైతులు ఆందో
ఏడాదిన్నర కిందటి వరకు పుష్కలమైన నీళ్లతో కనిపించిన కరీంనగర్ ఉమ్మడి జిల్లాను ఇప్పుడు కరువు పరిస్థితులు వెంటాడుతున్నాయి. ప్రాజెక్టుల్లో నీళ్లున్నా ప్రభుత్వ ప్రణాళికా లోపంతో సాగునీటికి ఇబ్బందులు తలెత్�
‘చెరువులు, కుంటలు ఎండిపోయినయ్.. వాగులు, చెక్ డ్యాముల్లో చుక్క నీరు లేదు. భూగర్భ జలాలు పడిపోయినయ్.. బావులు అడుగంటినయ్.. బోర్లు పోస్తలేవు.. రెండు తడులు పారితే చేతికొచ్చే పంట సాగు నీరు లేక కళ్లముందే తెర్లవు�
జిల్లాలో ఈ యాసంగిలో వేసిన పంటలపై ఇక రైతాంగం ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎండలు పెరిగి భూగర్భ జలాలు అడుగంటుతుండగా, చెరువులు, బోర్లపై ఆధారపడి వేసుకున్న పంటలు చేతికందకుండా పోయే దుస్థితి వచ్చింద�
గిరిజన రైతులు సేంద్రియ సాగుపై మెళకువలు నేర్చుకోవాలని, సాగులో వారికి సలహాలు సూచనలు అందించే బాధ్యత తీసుకోవాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్ అభ్యుదయ రైతు లక్ష్మారెడ్డికి సూచించారు. సేంద్రియ ఎరువులతో పండించిన ప�
ఉమ్మడి జిల్లాలో చేతికివచ్చే దశలో పంటలు ఎండిపోవడం రైతులను బాధిస్తున్నది. ఎన్నో వ్యయప్రయాసాల కోర్చి సాగుచేస్తున్న పంటలు నీరందక ఎండిపోతున్నాయి. పంటను కాపాడుకోవడానికి రైతులు నానా పాట్లు పడుతున్నారు. అందు�
రోజురోజుకు వేసవి తాపం పెరుగుతుండడంతోపాటు భూగర్భజలాలు అడుగంటిపోతుండడంతో రైతన్నలకు కన్నీరే మిగులుతుంది. మండలంలోని మందిపల్లిలో రైతులకు భూగర్భజలాలు లేక పోవడం, కొత్తగా బోర్లు వేసినా నీరు పడకపోవడంతో చేతిక
కాంగ్రెస్ పాలనలో రైతులకు కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. రైతులకు కునుకు కరువైంది. కరెంట్ కోసం రాత్రంతా పొలాల దగ్గర పడిగాపులు కాయాల్సి వస్తున్నది. మడిమడికి పైపుల ద్వారా నీళ్లు తడపాల్సి వస్తున్నది. వచ్చి పో