ఆరుగాలం కష్టపడి అన్నదాత పండించిన పంటకు కనీస మద్దతు ధర కల్పించాల్సిన కాంగ్రెస్ సర్కారు కొనుగోలు కేంద్రాల్లో రైతులను దోపిడీకి గురిచేస్తున్నది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో మిల్లర్లు, అధికారులు కుమ్మక్కై హల�
రైతులకు నకిలీ విత్తన కష్టాలు తప్పడం లేదు. అమాయక రైతులకు కొందరు వ్యాపారులు కాలం చెల్లిన విత్తనాలను అంటగడుతూ సొమ్ముచేసుకుంటున్నారు. కాలం చెల్లిన విత్తనాలను మార్కెట్లో అమ్మకాలు చేపట్టవద్దని వ్యవసాయ అధి�
‘తింటే గారెలు తినాలి.. వింటే భారతం వినాలి..’ ఇది మన తెలుగువారి నానుడి. అంత అద్భుతమైన మహాభారతంలో రసవత్తర ఘట్టం విరాటపర్వం. ఇదే ‘కీచక వధ’గా, ‘నర్తనశాల’గానూ ఎంతో ప్రసిద్ధిగాంచింది. విరాటపర్వం ఆధారంగా పలు సిని�
మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారు జాము వరకు కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిముద్దయింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటిపా
గత యాసంగిలో అతివృ ష్టి, అనావృష్టితో తీవ్రంగా నష్టపోయిన జిల్లా రైతులు వానకాలంలో పంటల సాగు కోసం రైతు భరోసా పెట్టుబడి సాయంపై ఆశలు పెట్టుకున్నా రు. వర్షాకాల పంటల సాగు కోసం ఇప్పటికే జిల్లా వ్యవసాయాధికారులు ప�
పొగాకును కంపెనీలు కొనుగోలు చేయాలంటూ శనివా రం జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండ లం చాగల్లులో రైతులు ఆందోళనకు దిగారు. వరంగల్-హైదరాబాద్ హైవేపై పొగాకుకు నిప్పంటించి నిరసన తెలిపారు.
MLA Sudheer Reddy | బీఎన్ రెడ్డి నగర్ డివిజన్లోని శివారు కాలనీల డ్రైనేజీ సమస్య పరిష్కారానికి నిర్మిస్తున్న ట్రంక్ లైన్ నిర్మాణానికి రైతులు సహకరించాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కోరారు.
రైతులకు నాణ్యమైన విత్తనాలను సకాలంలో అందించడంలో డీలర్ల పాత్ర ముఖ్యమైనదని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని పానగల్లు రైతు వేదికలో వ్యవసాయ శాఖ
Tarpaulin covers | ఇవాళ నిజాంపేట మండలంలోని నస్కల్,నందగోకుల్,చల్మెడ గ్రామాలలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆర్ఐ సందర్శించి మాట్లాడారు. వర్ష సూచన ఉన్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉంటూ ధాన్యం కుప�
రాష్ట్రంలో కల్తీ విత్తనాలు రాజ్యమేలుతున్నాయని స్వయంగా రాష్ట్ర వ్యవసాయ కమిషన్ తెలిపింది. రైతులకు నాణ్యమైన విత్తనం అందడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. వ్యవసాయ సమస్యలపై ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా పర్యటిం�
ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతదేశంలో తన కష్టానికి తానే వెలకట్టుకునే (పంటలకు ధరలు) స్వతంత్రం రాని ఒకే ఒక వ్యక్తి రైతు. ఆదాయ భద్రత లేని ఏకైక రంగం వ్యవసాయం. వ్యవసాయదారుడు అంటేనే సమాజంలో ఒక చిన్న చూపు. ఆదాయం మాట పక�
రైతులను ఇబ్బంది పెడితే ఊరుకోబోమని, ధాన్యం కొనుగోళ్లలో తరుగు పేరిట కోత విధించవద్దని, ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని బీఆర్ఎస్ ముథోల్ నియోజకవర్గ నాయకులు డిమాండ్ చేస్తూ శుక్రవారం కుంటాల మండలానికి వచ్చి
ఇచ్చోడ, సిరికొండ మండలాల్లో శుక్రవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఇచ్చోడ, సిరికొండ మండలాల యార్డుల్లో జొన్నలు విక్రయించడానికి వచ్చిన రైతులు ఇబ్బంది పడ్డారు. టార్పలిన్లు కప్పి ధాన్యం తడ�